* ఆగస్టు 1న ఆఫ్లైన్లో రాత పరీక్ష
దిల్లీ: జాతీయ ఉమ్మడి వైద్య ప్రవేశ పరీక్ష (నీట్)ను ఈ ఏడాది (2021) ఒకేసారి నిర్వహిస్తామని, రెండో విడత ఉండదని లోక్సభలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఎంబీబీఎస్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది నీట్ను ఆగస్టు 1న 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.