ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్లౌడ్ కంప్యూటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ రీస్కిల్లింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, గుగూల్ క్లౌడ్తో సహకారంతో వీటిని అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాలు, పరిశ్రమలు, సంస్థలు క్లౌండ్ కంప్యూటింగ్పై దృష్టి పెట్టాయని, ఇందులో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో 16 విశ్వవిద్యాలయాలు, 2,500 కళాశాలల కోసం ఐదు కోర్సుల సిరీస్ ప్రోగ్రామ్ క్లౌడ్ కంప్యూటింగ్, నాస్కామ్ సర్టిఫికేషన్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులను అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.