• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 టాప్ ర్యాంక‌ర్‌లు

జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2021 ఫ‌లితాలు అక్టోబ‌రు 15న విడుద‌ల‌య్యాయి. పేప‌ర్ 1, 2 ల‌కు క‌లిపి మొత్తం 141699 మంది అభ్యర్థులు హాజరర‌వ్వ‌గా 41862 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ప‌రీక్ష‌లో ఢిల్లీకి చెందిన‌ మృదుల్ అగర్వాల్ టాప్ ర్యాంకర్ గా నిలిచారు