జులై 21 నుంచి 30 వరకు పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్-2 మెయిన్ పరీక్షలు జులై 21 నుంచి 30వరకు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూలు ప్రకటించింది. జూన్ 30 వరకు (రాత్రి 9గంటలు) ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 30 రాత్రి 11.50గంటల వరకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫీజులు తక్కువ నాణ్యత ఎక్కువ!
‣ టెన్త్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.