• facebook
  • whatsapp
  • telegram

Kaloji Versity: ఎంబీబీఎస్‌ ఫలితాల్లో 92.25 శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ ఆఖరి సంవత్సరం పరీక్ష ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న‌  ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన చివరి సంవత్సరం (పార్ట్‌-2) రెగ్యులర్‌ పరీక్షల్లో మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 1300 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. 1703 మంది పాస్‌ అయ్యారు.

ఫ‌లితాలు

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ నియామకాలతో అతిథి అధ్యాపకులకు ఇబ్బంది: శరత్‌

‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ

‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!

‣ ఎన్‌ఎఫ్‌సీలో కొలువులు

‣ వైద్య పోస్టుల భర్తీకి స్పందన కరవు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.