• facebook
  • whatsapp
  • telegram

KU: పున:ప్రవేశాల దరఖాస్తు గడువు 28

 

కేయు క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ డిగ్రీ కోర్సుల్లో పున: ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 28 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు తెలిపారు. డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు క్యాంపస్‌లోని కేయు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.