• facebook
  • whatsapp
  • telegram

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన

* మార్చి 27న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం


ప్రతిభ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 21న అధికారికి ప్రకటనలను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 3న ప్రారంభమై ఏప్రిల్‌ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ప్రవేశ ప్రకటన వివరాలు 

వెబ్‌సైట్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.