1. ఇంటర్ ఫస్టియర్లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు
రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పదోతరగతి హాల్టికెట్లు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్టికెట్లను ప్రధానోపాధ్యాయులతోపాటు విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఏపీ గ్రూపు-1 మెయిన్స్కు ఉచిత మెంటర్షిప్
ఏపీపీఎస్సీ త్వరలో నిర్వహించనున్న గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూపు-1 మొదటి ర్యాంకర్ రాణి సుస్మితతో ఉచిత మెంటర్షిప్ అందిస్తున్నామని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ కృష్ణప్రదీప్ ఫిబ్రవరి 8న ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సులకు కౌన్సెలింగ్..
బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో రెండో విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 8న ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఈసారి కార్పొరేట్ తరహా ఏకరూప దుస్తులు
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఈసారి కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా కొత్త డిజైన్లతో ఏకరూప దుస్తులు(యూనిఫామ్) అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తరగతుల వారీగా మొత్తం అయిదు రకాల డిజైన్లను ఖరారు చేశారు. ఎనిమిది నుంచి ఆపై తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు,...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.