1. లీకేజీలో మరికొందరు!
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్-1 అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు వారిలో....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. విద్యార్థుల్లో వెలుగులు నింపే ‘హీల్’
అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాల హీల్ ప్యారడైజ్. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్తో ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా బోధించే విద్యాసంస్థ ఇది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. విద్యాశాఖకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం
విద్యాశాఖకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని శాసన సభలో అధికార పక్ష ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మార్చి 19న పాఠశాల, ఉన్నత విద్యాశాఖ పద్దులపై శాసన సభలో జరిగిన చర్చ సందర్బంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్ నిర్ణయాల వల్ల ప్రతి పేదవాడికీ విద్య అందే అవకాశం ఏర్పడిందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.