• facebook
  • whatsapp
  • telegram

న్యాయవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో (ఎల్‌బీనగర్‌ విభాగం) ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన న్యాయవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అరుంధతి తెలిపారు. ఎస్సీలకు 50, బీసీ-సీ 4, బీసీ-4, మైనార్టీ-4, ఓసీలకు 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 25 వరకు స్పాట్‌ అడ్మిషన్‌ల కోసం నిజ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు చరవాణి నంబరు 78932 11020ను సంప్రదించాలని సూచించారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.