ఘట్కేసర్, న్యూస్టుడే: ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో (ఎల్బీనగర్ విభాగం) ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన న్యాయవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుంధతి తెలిపారు. ఎస్సీలకు 50, బీసీ-సీ 4, బీసీ-4, మైనార్టీ-4, ఓసీలకు 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి 25 వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం నిజ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు చరవాణి నంబరు 78932 11020ను సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.