* ప్రత్యేక పరీక్ష నిర్వహణపై వెనక్కు తగ్గిన రైల్వే మంత్రిత్వ శాఖ
దిల్లీ: ఈ ఏడాది భారతీయ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్) అధికారుల ఎంపికలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారానే చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఎంపికలకు యూపీఎస్సీ ద్వారా ప్రత్యేకంగా ఐఆర్ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఫిబ్రవరి 2న తెలిపింది. ఈ మార్పునకు దారితీసిన కారణాలను రైల్వే శాఖ వెల్లడించలేదు. ఇంజినీరింగేతర క్యాడర్ల అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.