గుంటూరు రైల్వే, న్యూస్టుడే: రైల్వే నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. నంబరు 08615 రైలు జూన్ 10న హతియాలో 23.55 గంటలకు బయలుదేరి జూన్ 12న విజయవాడకు 04.15, గుంటూరు 05.30, సికింద్రాబాద్ 11.30 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08616) 13వ తేదీన సికింద్రాబాద్లో 19.30 గంటలకు బయలుదేరి జూన్ 14న గుంటూరుకు 01.05, విజయవాడ 02.05, జూన్ 15న హతియ 06.00 గంటలకు చేరుతుందన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.