ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్ హాల్టికెట్లను జూన్ 27 నుంచి వెబ్సైట్లో ఉంచారు. జులై 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలకు మర్చారు. ఎస్ఆర్కేఆర్లో మొదటి రోజు పరీక్ష రాయాల్సిన 220 మంది విద్యార్థులకు విష్ణు కళాశాలలో రెండు రోజులు నిర్వహిస్తారు. జులై 5 నుంచి ఎస్ఆర్కేఆర్లోనే పరీక్ష కేంద్రం యధావిధిగా ఉంటుంది. ఈఏపీసెట్కు ఇప్పటి వరకు 2,98,634 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ చక్కెర కోర్సులు చక్కని కొలువులు
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.