ఈనాడు, దిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సామాజిక మాధ్యమాల్లో చలామణి అవుతున్న వార్తలు అబద్ధమని రైల్వేశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రైల్వేశాఖ, ఆర్పీఎఫ్లు అలాంటి నోటిఫికేషన్లను తమ వెబ్సైట్లో కానీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ జారీచేయలేదని, అందువల్ల దాన్ని నమ్మొద్దని రైల్వేశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!
‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు
‣ అగ్రికల్చర్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.