కరెన్సీనగర్, న్యూస్టుడే: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంజినీరింగ్ ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్కు 408 మంది అభ్యర్థులు హాజరై ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేయించకున్నారు. మెరిట్ ఆర్డరు ఎన్సీసీ కేటగిరీలో 165 మంది, క్రీడా కేటగిరీలో 60 మంది, ఆర్మీ సంతతి విభాగంలో 183 మంది హాజరయ్యారు. ఆగస్టు 29న ఎన్సీసీ, క్రీడా విభాగాల్లో 90,001 నుంచి 1,40,000 వరకు, ఆర్మీ సంతతి విభాగంలో 40,001 ర్యాంకు నుంచి 90,000 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ విజయసారథి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.