జియాగూడ: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో.. గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగార్థులకు సెప్టెంబరు 20 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.ఆశన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీలలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ కార్యాలయంలో లేదా పలు కళాశాలల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు 040- 24071178, 040- 27077929 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ అగ్రికల్చర్ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ డేటాసైన్స్ ఉద్యోగాలకు డిమాండ్!
‣ దిల్లీలో హెడ్కానిస్టేబుల్ కొలువులు
‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.