1. మస్తిష్కంపైనా వాయుకాలుష్య ప్రభావం!
గంటల తరబడి ట్రాఫిక్లో ఉంటున్నారా? వాహనాల రద్దీలో ప్రయాణం సాగుతోందా? వాయుకాలుష్యానికి గురవుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తే అప్రమత్తం కావాల్సిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఆర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ విజేతగా ప్రియాంశు
భారత యువ షట్లర్ ప్రియాంశు రజావత్ ఆర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ విజేతగా నిలిచాడు. అతను తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ సూపర్ 300 టైటిల్ను దక్కించుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఏకధాటిగా 8 గంటల పాటు ఈత కొట్టిన చంద్రకళ ఓజా
ఛత్తీస్గఢ్కు చెందిన ఓ అమ్మాయి నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. దేశంలో పులులు 3,167
దేశంలో పులుల సంఖ్య 3,167కి చేరింది. 2018తో పోలిస్తే 200 పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ - 2022’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.