• facebook
  • whatsapp
  • telegram

AP SSC Result: ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల

  •         

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి 

      

ప్రతిభ డెస్క్‌: పదోతరగతి పరీక్షల ఫలితాలను విజయవాడలో శనివారం(మే 6) మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు విడుదల చేశారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరగగా.. 18 రోజుల్లోనే ఫలితాలను ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది ఉన్నారు. 

     

టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు
 

‣ ఇంటర్మీడియట్ ‣ వృత్తివిద్య (ఇంటర్మీడియట్)
‣ పాలిటెక్నిక్ ‣ ఆర్‌జేసీ
‣ ఐటీఐ ‣ వ్యవసాయ పాలిటెక్నిక్‌
‣ ఉద్యోగాలు ‣ ఇతర కోర్సులు
‣ స్వల్పకాలిక కోర్సులు  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.