1. ముగ్గురి డీఎన్ఏలతో శిశువు జననం
వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్/పిస్టల్ పోటీల్లో రిథమ్కు కాంస్యం
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్/పిస్టల్ పోటీల్లో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఆమె కాంస్యం నెగ్గింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ‘ఓడీఎఫ్ ప్లస్’ గ్రామాల్లో తెలంగాణ టాప్
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్శక్తి శాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మాతాశిశు మరణాలు భారత్లోనే అత్యధికం
ప్రపంచవ్యాప్తంగా 2020లో మాతాశిశు మరణాలు, నవజాత శిశువుల మరణాలు అధికంగా చోటు చేసుకున్న 10 దేశాల జాబితాలో భారత్ ముందుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.