1. ‘సాఫ్ట్ సిగ్నల్’ క్యాచౌట్ తొలగింపుకు సీఈసీ ఆమోదం
క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన ‘సాఫ్ట్ సిగ్నల్’కు ఐసీసీ ముగింపు పలికింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భూతాపం అంతకంతకూ పెరుగుతోంది!
పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పులు ప్రజల దైనందిన జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని భారతదేశంలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశంలోనే తొలిసారి నరాల వ్యాధికి ఔషధం ఆవిష్కరణ
కన్నాబిడియోల్ యాక్టివ్ ఇన్గ్రేడియంట్ను భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్కు, సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి అనుమతి లభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ డైరెక్టర్గా పల్లె బుచ్చిరెడ్డి
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లె బుచ్చిరెడ్డి (పి.బి.రెడ్డి) ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాకు అనుబంధంగా ఉన్న వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్)గా నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఐరాస వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్
ఐక్యరాజ్యసమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) డైరెక్టర్ జనరల్గా అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.