అబ్దుల్లాపూర్మెట్, న్యూస్టుడే: అబ్దుల్లాపూర్మెట్లోని సంజయ్గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ సీహెచ్ కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం కళాశాలలోని డీసీసీపీ, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ కోర్సులకు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదోతరగతి మార్కుల మెమో, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 94403 72774 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పక్కా ప్రణాళికతోనే లక్ష్య సాధన
‣ టెస్ట్ సిరీస్ల సాధనే గెలుపు మార్గం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.