• facebook
  • whatsapp
  • telegram

Private Nursing Colleges: బీపీటీ, పారా మెడికల్‌ కోర్సుల ఫీజులు ఖరారు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 21 ప్రైవేటు నర్సింగ్‌ (బీఎస్సీ) కళాశాలల్లో బీపీటీ, ఇతర పారా మెడికల్‌ కోర్సుల వార్షిక ఫీజులను ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్సీ (రీనల్‌ డయాలసిస్‌   టెక్నాలజీ), ఇమేజింగ్‌ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఇతర కోర్సులకు కన్వీనర్‌ కోటాలో రూ.19వేలను మాత్రమే ఫీజుగా తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఫీజు న్యాయస్థాన ఆదేశాలు అనుసరించి ఉంటుందని వెల్లడించారు.  ఈ కొత్త ఫీజులు 2023-24 నుంచి 2025-26 సంవత్సరాల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వేడి మోతాదు మించితే ముప్పు!

‣ కొండ‌ల్లో పుట్టి.. ఆకాశంలో ఎగిరి!

‣ టీఆర్‌టీ నియామకాల్లో ముఖ్యాంశాలు

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.