ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష రుసుము చెల్లించేందుకు ఏప్రిల్ 20వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. అపరాధ రుసుము రూ.50, రూ.200, రూ.500తో మే నెల ఆరో తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.