తిరుపతి, న్యూస్టుడే: ప్రత్యేక జాగ్రత్తలతో సెప్టెంబరు 21 నుంచి 26 వరకు మహిళా వర్సిటీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.