• facebook
  • whatsapp
  • telegram

ఐదోరోజు సచివాలయ పరీక్షలకు 34,434 మంది హాజరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఐదో రోజు నిర్వహించిన పరీక్షలకు 34,434 మంది హాజరయ్యారు.  సెప్టెంబ‌రు 24 ఉదయం వార్డు ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 9,942(69.68%) మంది, మధ్యాహ్నం ఏఎన్‌ఎమ్‌/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు 24,492(71.02%) మంది హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ గదుల్లో 39 మంది అభ్యర్థులు పరీక్ష 
రాశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.