ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఐదో రోజు నిర్వహించిన పరీక్షలకు 34,434 మంది హాజరయ్యారు. సెప్టెంబరు 24 ఉదయం వార్డు ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 9,942(69.68%) మంది, మధ్యాహ్నం ఏఎన్ఎమ్/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు 24,492(71.02%) మంది హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ గదుల్లో 39 మంది అభ్యర్థులు పరీక్ష
రాశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.