జూబ్లీహిల్స్, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ను తెలుగు రాష్ట్రాలలో సెప్టెంబరు 27న నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 16,982 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు http://www.braouonline.in/ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.