ఈనాడు, హైదరాబాద్: రెండేళ్ల డీఎడ్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 2 నుంచి 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నట్లు కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. డీఈఈసెట్లో అర్హత పొందిన వారు కౌన్సెలింగ్కు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు www.deecet.telangana.gov.in వెబ్సైట్ చూడాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.