ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 8వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21న పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://bse.telangana.gov.in వెబ్సైట్లో చూడాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.