• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్రవరి 21న నేషనల్‌ మీన్స్‌ కమ్  మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నేషనల్‌ మీన్స్‌ కమ్  మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 8వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21న పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.