శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జనవరి 18 నుంచి ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి.భరత్ తెలిపారు. జనవరి 27వ తేదీ వరకు కొనసాగే పరీక్షల సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. కాలపట్టికను వర్సిటీ వెబ్సైటులో చూడాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.