• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BIT: బిట్ మెస్రాలో పీజీ ప్రోగ్రాం

ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ, మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్)… 2023-24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంటెక్‌, ఎం.అర్బన్ ప్లానింగ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ) ప్రోగ్రాం

వ్యవధి: రెండేళ్ల, నాలుగు సెమిస్టర్లు

1. ఎంటెక్ స్పెషలైజేషన్లు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్.

2. ఎంఫార్మసీ స్పెషలైజేషన్లు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్.

3. ఎంయూపీ- మాస్టర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్

4. ఎంఎస్సీ ప్రోగ్రాం స్పెషలైజేషన్లు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జియో-ఇన్ఫర్మేటిక్స్, ఫిజిక్స్.

అర్హత: కోర్సును అనుసరించి బీఆర్క్‌, బీప్లానింగ్‌, బీప్లానింగ్‌, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. ఎంటెక్‌ కోర్సుకు గేట్‌, ఎంఫార్మసీ కోర్సుకు జీప్యాట్‌, ఎంఎస్సీ కోర్సుకు జామ్‌, క్యూయెట్‌ వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1,500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2023.

ఆన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ కౌన్సెలింగ్ తేదీలు: 20, 21-06-2023

మరింత సమాచారం... మీ కోసం!

‣ పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

 ఈ ఏడాది ఇలా చేద్దాం!

 డౌటా..? అడగండి ఆన్‌లైన్‌లో!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 19-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :