• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RGIPT: ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ ప్రోగ్రాం 

అమేథీలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్… 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:

1. ఎంబీఏ

2. ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్)

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్‌-2022)/ జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023/ సీమ్యాట్‌-2023/ జీమ్యాట్‌-2022/ 2023/ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023) స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200).

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-04-2023.

ఇంటర్వ్యూ తేదీ (ఆన్‌లైన్): 11, 12-04-2023.

ఫలితాల ప్రకటన: 14-04-2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్ఐసీలో ఏఏఓ కొలువులు

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 28-01-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :