• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RGNAU: ఆర్‌జీఎన్‌ఏయూ, అమేథిలో బీఎంఎస్‌ ప్రోగ్రాం

అమేథీ(ఉత్తర్‌ ప్రదేశ్)లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ… 2023 విద్యా సంవత్సరానికి బీఎంఎస్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:

ఏవియేషన్ సర్వీసెస్ అండ్‌ ఎయిర్ కార్గోలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (బీఎంఎస్‌)

మొత్తం సీట్ల సంఖ్య: 120.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.

వయోపరిమితి: 21 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: 10+2 మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ (బాలురు) అభ్యర్థులకు రూ.1000; బాలికలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 09-06-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!

‣ రాజకీయ పొత్తులు  రాజీనామాల ఎత్తులు!

‣ రేపటి నుంచి ఎంసెట్‌

‣ తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Notification Information

Posted Date: 09-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :