• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు

మాదిరి ప్రశ్నలు


1. జమీందారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు?

1) కారన్‌ వాలీస్‌    2) థామస్‌ మన్రో  3) విలియం బెంటింక్‌   4) జె.సి.కూమారప్ప


2. జమీందారీ పద్ధతిని ఏమని పిలుస్తారు?

1) తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం     2) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి

3) సామాజిక వ్యవసాయక విధానం     4) రైతు శిస్తు నిర్ణయ విధానం


3. రైత్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) జె.సి.కుమారప్ప    2) థామస్‌ మన్రో     3) కారన్‌ వాలీస్‌      4) విలియం బెంటింక్‌ 


4. మహల్వారీ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 

1) థామస్‌ మన్రో     2) విలియం బెంటింక్‌     3) కారన్‌ వాలీస్‌     4) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ


5. కిందివాటిని జతపరచండి. 

i) 1793                a) రైత్వారీ పద్ధతి

ii) 1820               b) జమీందారీ పద్ధతి

iii) 1948              c) మహల్వారీ పద్ధతి 

iv) 1833              d) వ్యవసాయ సంస్కరణల కమిటీ               

1) i-b, ii-a, iii-d, iv-c             2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d             4) i-b, ii-c, iii-a, iv-d


6. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 

1) 1946      2) 1947      3) 1948      4) 1949


7. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు ఎవరి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది?

1) జె.సి.కుమారప్ప      2) డి.ఆర్‌.గాడ్గిల్‌     3) ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ   4) జవహర్‌లాల్‌ నెహ్రూ


8. భూ గరిష్ఠ పరిమితికి సంబంధించి యూనిట్‌ అంటే?

1) కుటుంబం (భర్త, భార్య, ముగ్గురు మైనర్‌ పిల్లలు)    

2) ఉమ్మడి కుటుంబం

3) వారసత్వ కుటుంబం        4) అన్నీ 


9. ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చని తెలిపే చట్టం?

1) భూ సంస్కరణల చట్టం    2) భూ గరిష్ఠ పరిమితి చట్టం

3) కౌలుదారీ చట్టం          4) కౌలు భద్రత చట్టం

 

10. మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం?

1) మద్రాస్‌      2) పశ్చిమ బెంగాల్‌       3) ఆగ్రా       4) అవధ్‌

 

సమాధానాలు 

1-1, 2-2, 3-2, 4-2, 5-1, 6-3, 7-1, 8-1, 9-2, 10-1.

Posted Date : 07-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌