• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి - వనరులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఐక్యరాజ్య సమితి ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఎప్పుడు ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్, 2017)
జ: 2005 - 2015
 

2. ‘ఎజెండా - 21’ దేనికి సంబంధించింది? (డీఎల్, 2017)
జ: సుస్థిరాభివృద్ధి
 

3. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది? (గ్రూప్‌ - 3, 2017)
   1) పేదరిక నిర్మూలన      2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడటం 
   3) అందరికీ నాణ్యమైన విద్య      4) క్రీడా నైపుణ్యాలను పెంచడం
జ: 4 (క్రీడా నైపుణ్యాలను పెంచడం)
 

4. 2015 న్యూయార్క్‌ సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది? (ఏఈ, 2016)
జ: 17
 

5. యూఎన్‌వో సాధారణ సభ 2015 సెప్టెంబరులో నిర్వహించిన 70వ సదస్సులో ఏ తీర్మానాన్ని ప్రకటించింది? (గురుకుల పీజీటీ, 2018)
జ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
 

6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: జోహన్నెస్‌ బర్గ్‌

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు
 

2. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16
 

3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్-1, 2017)
జ: 100
 

4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్‌ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్‌
 

5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్‌ఏ, 2018)
జ: 1992

6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I                                జాబితా -II
i) పర్యావరణ దినోత్సవం          A) సెప్టెంబర్‌ 16

ii) జీవవైవిధ్య దినోత్సవం         B) ఏప్రిల్‌ 22

iii) ధరిత్రి దినోత్సవం              C) మే 22

iv) ఓజోన్‌ దినోత్సవం            D) జూన్‌ 5

      i     ii     iii   iv
జ: D   C     B     A

7. కిందివాటిని జతపరచండి.

   సదస్సులు                                     సంవత్సరం

i) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం                A) 1987

ii) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌                   B) 1997

iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు  C) 2016

iv)  ఓజోన్‌ తరుగుదల సదస్సు             D) 2018
      i        ii       iii       iv
జ: B      A       D        C

8. కార్బన్‌పై ట్యాక్స్‌ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్‌
 

9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme
 

10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? (ఏఈ, 2015)
జ: 1972
 

2. భారతదేశంలోని పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. (ఏఎస్‌వో, 2018)
a) జాతీయ వన్యప్రాణి చట్టం             b) జీవ వైవిధ్య చట్టం 
c) వాయుకాలుష్య నియంత్రణ చట్టం  d) నీటి కాలుష్య నియంత్రణ చట్టం
జ: a, d, c, b
 

3. కిందివాటిలో జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలతో భౌగోళిక సరిహద్దు లేనివి? (గ్రూప్‌ 4, 2018)
         1) జాతీయ పార్కులు                  2) జీవగోళ సంరక్షణ ప్రాంతాలు
         3) అభయారణ్యాలు                     4) జల సంరక్షణ ప్రాంతాలు
జ: 3 (అభయారణ్యాలు)
 

4. భారతదేశంలో 2016 వాతావరణ మార్పు జాతీయ కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎన్ని జాతీయ మిషన్లు ప్రారంభించారు? (గ్రూప్‌ 1, 2017)
జ: 8

5. కిందివాటిని జతపరచండి. (ఎస్సై, 2016)
             చట్టాలు                        ఆమోదించిన సంవత్సరం 
i) నీటి కాలుష్య నియంత్రణ చట్టం          a) 1974
ii) వాయుకాలుష్య నియంత్రణ చట్టం     b) 1981
iii) పర్యావరణ పరిరక్షణ చట్టం            c) 1986
iv) జీవవైవిధ్య చట్టం                        d) 2002 
                                                  e) 1985
     i     ii    iii     iv  
జ: a    b     c     d
 

6. భారతదేశ జీవవైవిధ్య సంరక్షణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఏఈఈ, 2016)
జ: చెన్నై
 

7. జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? (గ్రూప్స్, 2017)
జ: 1986

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

గ‌త ప‌రీక్ష‌ల్లో అడిగిన ప్ర‌శ్న‌లు

1. మానవుడికి, పర్యావరణానికి హాని కలిగించని గరిష్ఠ శబ్ద స్థాయి ఎన్ని డెసిబుల్స్‌కు మించరాదు? (ఎస్సై - 2016)
జ: 120
 

2. 1986 ఏప్రిల్‌లో సంభవించిన చెర్నోబిల్‌ దుర్ఘటన ఒక (గ్రూప్‌ - 4, 2014; ఎస్సై - 2016)
జ: కిరణధార్మిక కాలుష్యం
 

3. కిందివాటిలో జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్లో భాగం కానిది? (ఏఈఈ, గ్రూప్‌ - 2, 2017)
     1) కలరా                       2) జాండీస్‌
     3) మలేరియా                4) డయేరియా
జ: 3 (మలేరియా)
 

4. ఆసుపత్రుల వద్ద ఉండాల్సిన శబ్ద స్థాయి పరిధి (ఎఫ్‌బీవో - 2017)
జ: 30 - 40 db
 

5. ధ్వని పీడన యూనిట్‌ ప్రామాణికతలో ఉండాల్సినవి (ఎఫ్‌ఎస్‌వో - 2017)
      ఎ) శబ్ద స్థాయి     బి) శబ్ద తీవ్రత      సి) శబ్ద పీడనం
జ: ఎ, బి

6. 2014లో గంగానది కలుషితాన్ని తొలగించడానికి ప్రారంభించిన కార్యక్రమం? (గ్రూప్స్ - 2017)
జ: నమామి గంగా
 

మాదిరి ప్రశ్నలు

1. లుకేమియా, మాలిగ్నంట్‌ ట్యూమర్లు, ఆయువు తగ్గడం ఏ రకమైన కాలుష్యం వల్ల సంభవిస్తాయి?
జ: అణుధార్మిక కాలుష్యం
 

2. డెసిబుల్స్‌ వేటికి ప్రమాణాలు?
జ: ధ్వని

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 2016లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
జ: మే 10
 

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించిన నగర వాయు గుణాత్మక డేటాబేస్ ఆధారంగా అత్యంత కలుషిత మురికివాయువును కలిగి ఉన్న నగరం ఏ దేశంలో ఉంది?
జ: ఇరాన్
 

3. గోల్డెన్ మసీర్ చేప పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది?
జ: హిమాచల్‌ప్రదేశ్
 

4. ఏ చేపను భారత నదీజలాల పులిగా పేర్కొంటారు?
జ: గోల్డెన్ మసీర్ చేప
 

5. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: మే 22
 

6. అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువరించడంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?
జ: 5వ

7. కిందివాటిలో దేనికి భారతదేశ జీవవైవిధ్య పురస్కారం 2016 లభించింది?
ఎ) సునాబేడా పులుల సంరక్షణా కేంద్రం               బి) కుద్రేముఖ్ జాతీయ పార్క్
సి) పక్కే పులుల సంరక్షణా కేంద్రం                       డి) మేగమలై వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
జ: సి( పక్కే పులుల సంరక్షణా కేంద్రం)
 

8. ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ: హరియాణా
 

9. కిందివాటిలో రాబందుల జనాభా గణనీయంగా తగ్గడానికి కారణమైన ప్రధాన రసాయనం ఏది?
జ: డైక్లోఫినాక్
 

10. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఆమోదం తెలిపింది?
జ: 1972
 

11. మనదేశంలో నగర జంతువును ప్రకటించిన మొట్టమొదటి నగరం ఏది?
జ: గువాహటి
 

12. ప్రపంచంలో అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం ఏది?
జ: నార్వే

13. 'మరుభూమీకరణపై పోరు' ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: జూన్ 17
 

14. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటారు?
జ: జూన్
 

15. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన అధ్యయనాలు చేసే అనువర్తిత శాఖగా దేన్ని పేర్కొంటారు?
జ: హైడ్రోగ్రఫీ

పర్యావరణం సంబంధ‌ సమకాలీన అంశాలు

1. ఇటీవల NABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) కింది ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందం (AMA - Accreditation Master Agreement) పై సంతకం చేసింది?
జ: GCF - గ్రీన్ క్లైమేట్ ఫండ్
 

2. GCF కి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) దీన్ని దక్షిణ కొరియాలో స్థాపించారు.
ii) దీన్ని UNFCC (United Nations Framework Convention on Climate Change) అధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు.
iii) 2015లో అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువు.
iv) సుమారు 24 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు అధీనంలో దీని పరిపాలన సాగుతుంది.
v) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు.
జ: i, ii, iii, iv , v
 

3. పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని (Global Tiger or International Tiger day) సాధారణంగా ఏ రోజు నిర్వహిస్తారు?
జ: జులై 29

4. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
    ఎ) అంతరిస్తున్న పాముల సంరక్షణ, వాటి జనాభా పెంపుదల.
    బి) పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం.
    సి) ఖడ్గమృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడం.
    డి) సింహాలను కొత్త ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
జ: బి (పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం)
 

5. సెయింట్ పీటర్స్‌బర్గ్ పులుల సదస్సు (St. Peters Burg Tiger Summit) ఎప్పుడు జరిగింది?
జ: 2010
 

6. 2017 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన నినాదం ఏమిటి?
జ: పులుల సంరక్షణార్థం శుద్ధమైన ఆవరణ శాస్త్రం (Fresh Ecology for Tiger's Protection)
 

7. 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్' గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) 1915 నాటికి సుమారు ఒక లక్షగా ఉన్న పులుల సంఖ్య గడిచిన శతాబ్దంలో సుమారు 97 శాతం మేర నష్టానికి గురైంది.
ii) ప్రస్తుతం పులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. సుమారు 2,226 పులులు ఉన్నాయని అంచనా.
iii) గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంత ఆశాజనకంగా ఉంది.

iv) భారత్, బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న పెద్ద మడ అడవి సుందర్‌బన్ ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.
జ: i, ii, iii, iv
 

8. కిందివాటిలో ప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైలు వ్యవస్థ ఏది?
    ఎ) న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ (NMRC)    బి) ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ (AMRL)
    సి) దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC)                డి) జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ (JMRA)
జ: సి (దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC))
 

9. ఇటీవల 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా' ఏడు ప్రాజె క్టులను ఆమోదించింది. అయితే 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్' గంగాకు సంబధించి కిందివాటిలో ఏది సత్యం?
   i) ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ
   ii) దీన్ని 2011లో స్థాపించారు.
   iii) దీని నిర్వహణ శైలిలో పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనే రెండంచెల వ్యవస్థ నిర్మాణం కనిపిస్తుంది.
జ: i, ii, iii
 

10. దోహా సవరణ (Doha Amendment) కింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది?
జ: క్యోటో ప్రోటోకాల్

11. క్యోటో ప్రోటోకాల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలు?
   i) క్యోటో ప్రోటోకాల్ మొదటి నిబద్ధతా సమయం 2008 నుంచి 2012 వరకు
   ii) క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయం (Second Commitment) 2013 నుంచి 2020 వరకు
   iii) ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణా ఒప్పందం
   iv) ఇది 2005 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది
జ: i, ii, iii, iv
 

12. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్షయం కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యంతరంగా రద్దు చేసింది?
జ: దిల్లీ
 

13. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: ఆగస్టు 12
 

14. 2017లో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి డా.హర్షవర్థన్ ప్రారంభించిన కార్యక్రమం?
జ: గజ యాత్ర

15. కింది వాయువుల్లో దేన్ని కాలుష్యకారకం కానిదిగా చెప్పవచ్చు?
      ఎ) కార్బన్ డై ఆక్సైడ్       బి) పొగ       సి) సల్ఫర్ డై ఆక్సైడ్       డి) నైట్రోజన్
జ: డి (నైట్రోజన్)
 

16. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఇది ఎక్కడ ఉంది?
జ: అంటార్కిటికా
 

17. 2017లో నిర్వహించిన ఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో కింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఏనుగులు ఉన్నట్లు పేర్కొనవచ్చు?
జ: కర్ణాటక
 

18. ఆవరణ వ్యవస్థ సేవా అభివృద్ధి పథకం (Eco System Service Improvement Project) ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే రాష్ట్రాల్లో ప్రారంభించనుంది?
      i) చత్తీస్‌గఢ్       ii) మధ్యప్రదేశ్       iii) గుజరాత్
జ: i, ii మాత్రమే
 

19. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ అనేది కింది ఏ సంస్థకు సంబంధించింది?
జ: ప్రపంచ బ్యాంకు (World Bank)

20. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న Eco System Service Improvement Project కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?
జ: 5
 

21. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది.
బి) జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి, వినియోగానికి నిర్దేశించింది.
సి) పంటలు, పండ్ల వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి
డి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి నిర్దేశించింది.
జ: ఎ (సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది)
 

22. పర్యావరణ సమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండాల్సిన అటవీ శాతం ఎంత?
జ: 33
 

23. బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాజెక్ట్‌ను మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1986

24. వృక్ష ప్లవకాలు (Phyto planktons) అనేవాటిని కింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు?
జ: జలావరణ వ్యవస్థ (Aquatic Eco - System)
 

25. పాదరసం వల్ల కలిగే మినామిటా వ్యాధిని (Minamita) మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు?
జ: జపాన్
 

26. మన దేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్
 

27. భారతదేశానికి సంబంధించిన కింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి?
జ: పశ్చిమ్ బంగ
 

28. ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
జ: ఖతర్
 

29. సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా కింది ఏ జీవులను పేర్కొనవచ్చు?
జ: లైకెన్లు

30. కిందివాటిలో పర్యావరణంలో కర్బన వలయానికి, కార్బన్ డై ఆయాక్సైడ్ ప్రవేశానికి సంబంధమున్న అంశాలు ఏవి?
   i) కిరణజన్య సంయోగక్రియ    ii) శ్వాసక్రియ   iii) కర్బన పదార్థాల విచ్ఛిత్తి    iv) అగ్ని పర్వతాల విస్ఫోటనం
జ: ii, iii, iv మాత్రమే 

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'పర్యావరణాన్ని ఒక్క మానవజాతి మాత్రమే కలుషితం చేస్తోంది. జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాల్సిన జాతి లేదా సిగ్గుపడటానికి కారణం కలిగి ఉంటుంది' అని పేర్కొన్నది?
జ: మార్క్‌ట్వెయిన్
 

2. 'భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు' అని పేర్కొన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ
 

3. 'సహజ వనరులు అనంతంగా లభిస్తాయనే సంప్రదాయవాదం వీడి నేటి మానవుడు భూగోళాన్ని పరిమిత వ్యవస్థగా భావించాలి' అని అభిప్రాయపడింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్
 

4. పర్యావరణం - ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా కిందివాటిలో సరైంది?
    ఎ) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన ఉత్పాదితాలను అందిస్తుంది.
    బి) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాల వల్ల ఏర్పడే వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది.
    సి) ఎ, బి                                                                                                                 డి) పైవేవీ కాదు
జ: సి (ఎ, బి)

5. కిందివాటిలో పర్యావరణ విధి ఏమిటి?
    ఎ) సహజ వనరులను అందించడం            బి) సౌలభ్యాలను అందించడం
    సి) వ్యర్థాలను విలీనం చేసుకోవడం             డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)
 

6. సైమన్ కుజ్నెట్స్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింది ఏ అంశాల ద్వారా వివరించాడు?
    1. ఆర్థికాభివృద్ధి                 2. పర్యావరణం నాణ్యతా స్థాయి
    3. పేదరికం స్థాయి             4. ఆదాయ వ్యత్యాసాల స్థాయి                5. జనసాంద్రత
జ: 1, 2, 3, 4, 5
 

7. తిరగబడిన 'U' ఆకార రేఖ (Inverted 'U' shaped curve) ద్వారా తలసరి ఆదాయంలో పెరుగుదల, పర్యావరణ క్షయం మధ్య సంబంధాన్ని సూచించింది ఎవరు?
జ: సైమన్ కుజ్నెట్స్
 

8. నిలకడ గల ఆర్థికాభివృద్ధి (Sustainable development) భావన అంటే...?
  ఎ) పర్యావరణం ప్రజల జీవన ప్రమాణాలకు బహిర్గతంగా తోడ్పడటం.
  బి) నేటి ప్రజలు అనుభవిస్తున్న జీవన ప్రమాణాల స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా భావితరాలకు అందించడం.
  సి) సహజ వనరులు, మానవ నిర్మిత వనరులతో కూడిన మూలధనం భావితరాలకు అందుబాటులో ఉండటం.
  డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

9. పర్యావరణ పరిరక్షణ ద్వారా నిలకడ గల ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి?
    1. వనరుల వాడకం తగ్గించడం (Reduce)
    2. వ్యర్థాల నుంచి సాధ్యమైనంత ప్రయోజనం రాబట్టడం (Recover)
    3. ప్రయోజనం కోల్పోకుండా తిరిగి ఉపయోగించగల వస్తువుల తయారీ (Recycle)
    4. పునఃఉపయోగం, సాధ్యమైనన్నిసార్లు తిరిగి ఉపయోగించడం (Reuse)
జ: 1, 2, 3, 4
 

10. నిలకడ గల ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఏవి?
    1. వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల        2. అభివృద్ధి కొనసాగింపు
    3. క్షీణత నియంత్రణ                                  4. జీవవైవిధ్య రక్షణ
జ: 1, 2, 3, 4
 

11. హెచ్. డాలీ (1990 లో) కొనసాగించగలిగిన ఆర్థికాభివృద్ధికి తెలియజేసిన నియమాలు ఏవి?
1. పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటుకు (Regeneration rate) మించి ఉపయోగించరాదు.
2. పునరుద్ధరించడానికి వీల్లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించకూడదు.
3. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు.
జ: 1, 2, 3

12. ఉష్ణగతిక శాస్త్రం (Thermo Dynamics) మొదటి సూత్రం ఏమని తెలుపుతుంది?
జ: ఇంధనం (శక్తి) పరిమితి స్థిరంగా ఉంటుంది. దాన్ని సృష్టించడం లేదా విధ్వంసం చేయడం సాధ్యం కాదు.
 

13. ఆర్థిక కార్యకలాపాల పరిమాణం పెరిగేకొద్దీ నియమరహితం పెరిగి, ప్రయోజనకరమైన పదార్థాల లభ్యత తగ్గడం ద్వారా నాగరికతలు క్షీణించేలా 'ఎంట్రోపి' సూత్రం (ఉష్ణగతికశాస్త్రం రెండో సూత్రం) శపించిందని పేర్కొన్నది ఎవరు?
జ: జార్జెస్ క్యూ - రోజన్
 

14. గ్రీకు దేశంలో ప్రకృతి వనరులను పునరుద్ధరించగల శక్తి కలిగి, పర్యావరణ సమతూకాన్ని నెలకొల్పే దేవతగా ఎవరిని విశ్వసిస్తారు?
జ: గైయా
 

15. కాలుష్యం ద్వారా కలిగే పర్యావరణ హానిని 'సామాజిక వ్యయం (Social Cost)' అన్నది ఎవరు?
జ: ఎ.సి. పిగూ
 

16. 1914 లోనే 'హరించుకుపోయే వనరుల అభిలషణీయ వినియోగరేటు' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: ఎల్. గ్రే
 

17. పర్యావరణంపై బ్రండ్‌ట్లాండ్ అధ్యక్షతన 'ప్రపంచ సంఘం (World Commission on Environment and Development)' ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1987

18. బ్రండ్‌ట్లాండ్ సంఘం (Brundtland Commission) సమర్పించిన నివేదిక పేరేంటి?
జ: మన ఉమ్మడి భవిష్యత్ (Our Common Future)
 

19. 'భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్ధమాన తరం తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి (Sustainable development)' అని నిర్వచించింది?
జ: బ్రండ్‌ట్లాండ్ కమిషన్
 

20. 'ఒక నిర్ణీత కాలంలో ప్రకృతి పర్యావరణ ఆస్తులతోసహా ముత్తాతల నాటి నుంచి లభించిన మొత్తం ఆస్తులను యథాస్థితిలో ఉంచగలిగేదే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది ఎవరు?
జ: జె.టి. విన్‌పెన్ని
 

21. కిందివాటిలో నిలకడ గల అభివృద్ధిలోని అంతర్గత అంశాల్లో లేనిది ఏది?
    ఎ) ఆర్థికాంశాలు                         బి) సాంఘిక అంశాలు
    సి) పర్యావరణ అంశాలు              డి) రాజకీయ అంశాలు
జ: డి (రాజకీయ అంశాలు)


22. ఆర్థిక వ్యవస్థలో ఉండే మూలధనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
    1. భౌతిక మూలధనం (KM)       2. మానవ మూలధనం (KH)        3. ప్రకృతి వనరులు (KN)
జ: 1, 2, 3

23. కాలక్రమేణా జాతీయ మూలధన నిల్వ తరగకుండా ఉండే నేపథ్యంలో నిలకడ గల అభివృద్ధి సాధ్యమవుతుందనే 'స్థిర మూలధన నిల్వ నియమాన్ని (Constant Capital Stock Rule)' ప్రతిపాదించింది ఎవరు?
జ: పియర్స్
 

24. ఏ నియమాన్ని అతిబలహీన నిలకడ వృద్ధి లేదా సోలో నిలకడ వృద్ధి స్థితి అంటారు?
జ: రెండో నిలకడ గల వృద్ధి నియమం
 

25. బలమైన నిలకడ గల వృద్ధి నియమం ఏది?
జ: నాలుగో నిలకడ గల వృద్ధి నియమం
 

26. బలమైన నిలకడ గల వృద్ధి సాధించడానికి...
జ: ప్రకృతి మూలధనం నిల్వ స్థిరంగా ఉండాలి
 

27. 'జరిగేలా చూడటం (Making it happen)' అనే పరిశోధనా వ్యాసంలో నిలకడ గల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించింది ఎవరు?
జ: రాల్ఫ్ రూక్‌వుడ్
 

28. రాల్ఫ్ రూక్‌వుడ్ ప్రతిపాదనలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని విడనాడి వాటి పరిమితమైన స్థితిని గౌరవించాలి
బి) పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.
సి) నిలకడ గల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దీర్ఘకాల ఉద్దేశాలను రూపొందించాలి.
డి) పర్యావరణ సహాయనిధిని ఏర్పాటు చేయాలి.
జ: బి (పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.)

29. అపసరణ నియమం (Law of Divergence) ప్రకారం....
జ: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవవైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అంత ఎక్కువగా సంరక్షించబడుతుంది.
 

30. కాలుష్యం స్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి, కాలుష్యం వల్ల సంఘానికి ఏర్పడుతున్న హానికి సమానంగా పన్నుల విధానాన్ని రూపొందించాలని 'కాలుష్య పన్ను'ను ప్రతిపాదించింది ఎవరు?
జ: పిగూ
 

31. సామాన్యుల దుర్ఘటన (Tragedy of Commons) భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: విలియం ఫోస్టర్ లాయిడ్
 

32. ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం) అనే ఆంగ్ల పదం 'ఎన్విరానర్' అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
జ:  ఫ్రెంచి        
 

33. ఎన్విరాన్ అనే పదానికి అర్థం...?
జ: చుట్టూ ఉన్న
 

34. 'భూమి అనేది ఒక రోదసి నావలాంటిది. ఇందులో ప్రాణాధారమైన వనరులు పరిమితంగా ఉంటాయి. మానవ జాతి వీటి వినియోగాన్ని బాగా పెంచుకోవడానికి బదులుగా, వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరించింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్
 

35. 'ఆవరణ వ్యవస్థ (Eco System)' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?
జ: ఎ.జి. టాన్‌స్లే

36. జీవవైవిధ్యం (Bio-Diversity) అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించింది ఎవరు?
జ: వాల్టర్ రోసెన్
 

37. 'సుస్థిరత్వం (Sustainability)' భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: ఐరోపా అటవీ అధికారులు
 

38. కింది అంశాలను జతపరచండి.   
1. ది సైలెంట్ స్ప్రింగ్                  a) రాచెల్ కార్సన్ (1962)

2. ది కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్     b) మిషాన్ (1967)

3. లిమిట్స్ టు గ్రోత్                   c) మెడోస్ (1973)

4. అవర్ కామన్ ఫ్యూచర్            d) బ్రండ్‌ట్లాండ్ (1987)

జ: 1-a, 2-b, 3-c, 4-d
 

39. కింది ఏ సంవత్సరంలో 'ధరిత్రీ సదస్సు' జరిగింది? 
    ఎ) 1990       బి) 1991       సి) 1992      డి) 1993
జ: సి (1992)
 

40. అమెరికా 'సుస్థిరమైన అభివృద్ధి కోసం విద్యా దశకం'గా ఏ కాలాన్ని ప్రకటించింది?
జ: 2005 - 15

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవ వైవిధ్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అత్యధిక జీవ వైవిధ్యం కలిగి ఉన్న దేశం ఏది?
జ: బ్రెజిల్
 

2. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 16వ
 

3. కిందివాటిలో జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే అంశం ఏది?
ఎ) ఆవాసాల వినాశనం      బి) అన్యజాతుల చొరబాటు      
సి) సహజ వనరుల మితిమీరిన వాడకం    డి) అన్నీ
జ: డి (అన్నీ)
 

4. హాట్‌స్పాట్‌లను ప్రతిపాదించింది ఎవరు?
జ: నార్మన్ మైర్స్
 

5. భారతదేశంలో ఉన్న హాట్‌స్పాట్‌లు ఎన్ని?
జ: 4
 

6. కొత్తగా ఆవిర్భవించి, ఒక ప్రాంతానికే పరిమితమైన జీవజాతులు చూపే స్థానీయత ఏది?
జ: నియో ఎండమిజమ్

7. కిందివాటిలో అతిపెద్ద జీవ వైవిధ్య స్థాయి ఏది?
ఎ) జన్యు వైవిధ్యం  బి) జాతి వైవిధ్యం  సి) జీవావరణ వైవిధ్యం  డి) పైవేవీకాదు
: సి (జీవావరణ వైవిధ్యం)
 

8. కిందివాటిలో జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
ఎ) ఆహ్లాదపు ప్రయోజనాలు  బి) నైతిక ప్రయోజనాలు సి) ఉత్పాదక ప్రయోజనాలు డి) అన్నీ
జ: డి (అన్నీ)
 

9. సక్యులెంట్ కరూ ప్రాంతం ఏ మండలంలోని హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు?
జ: ఆఫ్రికా
 

10. కిందివాటిలో అత్యధిక హాట్‌స్పాట్‌లున్న మండలం?
ఎ) ఆఫ్రికా  బి) ఆసియా పసిఫిక్  సి) యూరప్, మధ్య ఆసియా డి) ఏదీ కాదు
జ: బి (ఆసియా పసిఫిక్)
 

11.  ,  ,   లు వరుసగా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలను సూచిస్తే వీటి మధ్య సంబంధం ఏది?
జ:   <   <  

12. జీవ వైవిధ్యం పదాన్ని రోసన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
జ: 1985
 

13. కిందివాటిలో భారతదేశంలోకి ప్రవేశించిన అన్యదేశ జాతి మొక్కలేవి?
ఎ) కాంగ్రెస్ గ్రాస్       బి) లాంటనా        సి) ఐకార్నియా        డి) అన్నీ
జ: డి (అన్నీ)
 

14. జీవ వైవిధ్య సంపద ......
జ: భూమధ్య రేఖా ప్రాంతం వైపు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.
 

15. కిందివాటిలో సుమారు 50% జీవ వైవిధ్య సంపదను కలిగి ఉంది .......
ఎ) ఉష్ణమండల వర్షారణ్యం బి) సమశీతోష్ణ వర్షారణ్యం సి) ప్రవాళ భిత్తికలు  డి) గడ్డి భూములు
జ: ఎ (ఉష్ణమండల వర్షారణ్యం)

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణాన్ని ఏవిధంగా నిర్వచించవచ్చు?
ఎ) ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుల చుట్టూ ఉన్న పరిస్థితుల మొత్తం.
బి) ఒకరి చుట్టూ ఉన్న పరిస్థితులు, వస్తువులు, నియమాలను కలిపి పర్యావరణం అంటారు.
సి) మనుషులతో పాటు అన్ని రకాలైన ప్రాణుల అభివృద్ధిని ప్రభావితం చేస్తూ, మార్పులకు గురిచేసే అన్నిరకాల నియమాలు, ప్రభావాలను కలిపి పర్యావరణం అంటారు.
డి) పైవన్నీ సరైనవే.
జ: డి (పైవన్నీ సరైనవే)
 

2. కిందివాటిని జతపరచండి.
1. భౌతిక అనుఘటకాలు      ఎ) జనాభా, ఆచారాలు, మానవ సంబంధాలు, పట్టణీకరణ

2. జీవ అనుఘటకాలు         బి) సూర్యశక్తి, వాయుశక్తి, భూ ఉష్ణశక్తి, విద్యుదయస్కాంత శక్తి

3. సాంఘిక అనుఘటకాలు   సి) మొక్కలు, వృక్షాలు, జంతువులు

4. శక్తి అనుఘటకాలు          డి) భూమి, నీరు, గాలి, పర్వతాలు, అడవులు

జ: 1-డి, 2-సి, 3-ఎ, 4-బి.

3. మార్కెట్ వ్యవస్థకు బహిర్గత కారకమైన పర్యావరణ క్షీణత ఆర్థిక విలువ లెక్కించడం వల్ల ...
1. నాణ్యత కోల్పోయిన విభిన్న పర్యావరణ వనరులను గుర్తించవచ్చు.
2. కాలుష్యాల రుణాత్మక ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధాన్ని లెక్కించవచ్చు.
3. పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు ఏర్పడిన నష్టంలో కొంతభాగం తగ్గించడానికి సూచనలు ఇవ్వొచ్చు.
4. పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ లెక్కించవచ్చు.
జ: 1, 2, 3, 4
 

4. పునరావృతంకాని వనరుల విషయంలో మన ఎంపిక ఏవిధంగా ఉండాలి?
     ఎ) పునఃచక్రీకరణ చేయడం        బి) ఎక్కువగా వృథా చేయకుండా ఉండటం
     సి) పొదుపుగా వాడుకోవడం      డి) అన్నీ
జ: డి (అన్నీ)
 

5. పర్యావరణ వనరుల క్షీణత అంచనాకు వ్యయ-ప్రయోజన పద్ధతిని సూచించింది ఎవరు?
జ: హిక్స్ - కాల్డార్

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణంలో వచ్చే విభాగాలు ఏవి?
1. వాతావరణం 2. జలావరణం 3. ఆశ్మావరణం 4. జీవావరణం
జ: 1, 2, 3, 4
 

2. కిందివాటిలో జల ఆవరణ వ్యవస్థ (Acquatic Ecosystem) కు సంబంధించిన అంశాలేవి?
1. సరస్సు ఆవరణ వ్యవస్థ
2. తడినేల ఆవరణ వ్యవస్థ
3. డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
4. సముద్రనీటి ఆవరణ వ్వవస్థ
జ: 1, 2, 3, 4
 

3. కిందివాటిలో భౌమ ఆవరణ వ్యవస్థ (Terrestial Ecosystem) కానిది ఏది?
ఎ) ద్వీపాల ఆవరణ వ్యవస్థ
బి) పర్వత ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
జ:  డి (డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ)

4. సహజవనరులకు ఉండాల్సిన లక్షణం?
ఎ) వనరుల నిల్వలు స్థిరంగా ఉండటం
బి) ప్రకృతి వనరుల నిల్వలను నిర్థారించడం
సి) సహజ, శారీరక లేదా జీవ రసాయన రేటుకు లోబడి వనరుల నిల్వలు మార్పుకి లోనవడం
డి) పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా
జ:  డి (పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా)
 

5. కింది వెన్ చిత్రంలో ఏ భాగాన్ని 'సుస్థిరమైన అభివృద్ధి' భావనగా పేర్కొంటారు?

జ: b

6. కిందివాటిలో పునరుద్ధరించగల వనరులు (Renewable Resource) ఏవి?
1. సూర్యకాంతి    2. ఆహార ఉత్పత్తి      3. భూగర్భ నీటి నిల్వలు     4. అటవీ సంపద
జ:  1, 2, 3, 4
 

7. ఉత్పాదక వస్తువులు, ఉత్పత్తి వస్తువులకు సంబంధించి 'భౌతిక సమతూక నమూనా'ను ప్రతిపాదించింది?
జ: అలెన్ నీస్ - ఆర్.వి. ఆయిర్స్
 

8. గ్రీకుల నమ్మకం ప్రకారం భూవనరులను దుర్వినియోగం చేసేవారిని శిక్షించే న్యాయదేవత?
జ: తిమిస్
 

9. 'Rent under the Assumption of Exhaustibility' పరిశోధన గ్రంథకర్త ఎవరు?
జ: ఎల్.సి. గ్రే (1914)

 జ: మొదటి నిలకడగల వృద్ధి నియమం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - వనరులు

20వ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ సమాజం ప్రజల ఆకాంక్షలు, కోరికలను ప్రతిబింబించే విధంగా నడవాలనుకుంది. దీనికోసం ముఖ్యంగా శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ఎంచుకుంది. అయితే 1950వ దశకంలో అమెరికా వ్యవసాయసాగులో అవలంబించిన విధానాలు ఈ గమ్యానికి ఆటంకాన్ని కలిగించాయి. అగ్రరాజ్యం విరివిగా డీడీటీ (డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ఈథేన్‌) క్రిమిసంహారక మందును వినియోగించడంతో అధిక సంఖ్యలో జీవులు మరణించి పర్యావరణానికి విఘాతం కలిగింది. ఈ వినాశనాన్ని 1962లో రెచెల్‌ కార్సన్‌ (అమెరికా) ‘నిశ్శబ్ద వసంతం (సైలెంట్‌ స్ప్రింగ్‌)’ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ఇందులో ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి మధ్య గల వైరుధ్యాన్ని తెలియజేశాడు. దీంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. పర్యావరణాన్ని నిలకడ గల అభివృద్ధి ద్వారా సాధించాలనే ఉద్దేశంతో సుస్థిరాభివృద్ధి వెలుగులోకి వచ్చింది.

సుస్థిరాభివృద్ధికి మూలం
 

సుస్థిరత్వం అనే పదం మొదట 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఐరోపా అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ఒక ప్రక్రియ. ఆనాటి యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదక శక్తులుగా ఉండేవి. అక్కడ అటవీ సంపద తరిగిపోయినా తిరిగి ఆ ప్రాంతంలో మొక్కలను నాటి అడవులను సంరక్షించేవారు. భావితరాలకు అడవుల క్షీణత ఉండకూడదనే సంకల్పమే సుస్థిరత్వ అభివృద్ధికి దారితీసింది.
 

సుస్థిరాభివృద్ధి అంటే? 


పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణాన్ని విలీనం చేస్తారు. అంటే ప్రజల ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భావితరాల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి కొనసాగించడాన్నే సుస్థిరాభివృద్ధి అంటారు. దీన్నే నిలకడ గల లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తారు.
 

సుస్థిరాభివృద్ధి భావన


* 1972లో జరిగిన స్టాక్‌హోం ప్రపంచ మానవ పర్యావరణ సదస్సులో సుస్థిరత్వం అనే పదాన్ని ఉపయోగించారు. 1980లో ‘ప్రకృతి, సహజ వనరుల రక్షణ అంతర్జాతీయ సంఘం’ (IUCNNR - International Union for the Conservation of Nature and Natural Resources) మొదట సుస్థిరాభివృద్ధి అనే భావనను తెలియజేసింది.
* 1987లో గ్రొహర్లెమ్‌ బ్రుంట్‌లాండ్‌ అధ్యక్షతన జరిగిన ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం (WCED - The World Commisson on Environment and Development) లో ‘మన ఉమ్మడి ప్రణాళిక’ నివేదికలో సుస్థిరత్వం అనే పదానికి అర్థాన్ని తెలియజేశారు.

* సుస్థిరత్వం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అవి: 1) అవసరాలు - వనరుల పంపిణీలో సంబంధాన్ని కలిగి ఉండాలి
     2) అభివృద్ధి - సామాజిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదలను సూచించాలి.
     3) భవిష్యత్తు - రాబోయే తరాలకు స్థిరత్వాన్ని ఇవ్వాలి. 
* 1992 జూన్‌లో రియో - డి - జెనిరో (బ్రెజిల్‌)లో జరిగిన పృథ్వీ సదస్సులో ఐక్యరాజ్య సమితి ‘ఎజెండా - 21’ అనే ప్రపంచ ప్రణాళిక ద్వారా సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి దోహదపడే విధంగా ప్రణాళికలను రూపొందించింది.
* 2002లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌ బర్గ్‌ సదస్సులో మొదటి సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని నిర్వహించి సుస్థిరత్వం అనే భావనను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.
 

సుస్థిరాభివృద్ధి భాగాలు

* కొనసాగించగలిగే అభివృద్ధిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగిన స్వతంత్రమైన అంశాలు. ఇవి ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల మధ్య సమతూకాన్ని సాధించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.

సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యత 


ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. 2005 - 2015 కాలాన్ని సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దంగా ప్రకటించింది.

సుస్థిరత్వం - సహస్రాభివృద్ధి లక్ష్యాలు 


2000 సెప్టెంబరు 20 - 22 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి న్యూయార్క్‌ సాధారణ సభలో మిలీనియం డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో ఎనిమిది లక్ష్యాలు ఉన్నాయి. వీటిని 2015 సెప్టెంబరు 25 నాటికి సాధించాలని నిర్ణయించింది.


1) ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలి
2) ప్రాథమిక విద్యను అందించాలి
3) శిశు మరణాల సంఖ్యను తగ్గించాలి
4) ప్రసూతి ఆరోగ్యాన్ని పెంచాలి
5) వ్యాధులను నివారించాలి
6) పర్యావరణంతో కూడిన సుస్థిరాభివృద్ధి
7) లింగ సమానత్వం, మహిళా సాధికారిత
8) అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతిదేశం భాగస్వామ్యం కావాలి

ఐక్యరాజ్యసమితి - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 


2015 సెప్టెంబరు 25 నుంచి 27 వరకు జరిగిన న్యూయార్క్‌ సర్వ ప్రతినిధుల సభలో ఐక్యరాజ్య సమితి 2015 - 2030 కాలానికిగాను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీర్మానించి ప్రకటించింది. వీటిని ప్రపంచ దేశాలు 2030 వరకు సాధించాలి. వీటిలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి.
 

లక్ష్యాలు


1) పేదరికాన్ని నిర్మూలించడం.
2) ఆకలిని పారద్రోలి, ఆహార భద్రతను సాధించడం.
3) మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడం.
4) సమ్మిళిత, సమానత్వంతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం.
5) లింగపరమైన సమానత్వం, స్త్రీల సాధికారతను సాధించడం.
6) తాగునీరు, పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం.
7) శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.
8) అందరికీ పూర్తిస్థాయి ఉత్పాదక, ఉద్యోగితను కల్పించడం.
9) పారిశ్రామికీకరణ, నవకల్పనను ప్రోత్సహించడం.
10) ప్రపంచ దేశాల మధ్య అసమానతలను తగ్గించడం.
11) పట్టణాలు, మానవ ఆవాసాలు సురక్షితంగా ఉండేలా చేయడం.
12) ఉత్పత్తి నమూనాలు, వినియోగం అందుబాటులోకి తేవడం.
13) వాతావరణ మార్పులను అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టడం.
14) సముద్ర వనరులను పరిరక్షించడం.
15) జీవావరణాన్ని పరిరక్షిస్తూ అడవుల రక్షణ, ఎడారికీకరణ, నేల క్షీణతను అరికట్టడం.
16) అందరికీ న్యాయం, శాంతి అందుబాటులోకి తేవడం.
17) అభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాలను భాగస్వామ్యం చేయడం.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

   మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. మనిషి భౌతిక అవసరాలను తీరుస్తూ మానసిక వికాసానికి దోహదం చేస్తోంది. అమెరికా పర్యావరణవేత్త ఎడ్వర్డ్‌ గోల్డ్‌ స్మిత్‌ 'అనేక అవసరాలకు ఆధారమైన ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నాడు' అని తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా పార్లమెంటు అనేక చట్టాలు చేయడంతో ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
          వాతావరణ మార్పుల కారణంగా భూగోళం వేడెక్కుతుందని 1827లో మొదటిసారి ఫోరీర్‌ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చిన CO2, ఇతర వాయువుల వల్ల భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి దారితీస్తుందని 1886లో స్వాంటీ ఆర్హీనియన్‌ పేర్కొన్నాడు.
 

స్టాక్‌హోం సదస్సు - 1972
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1972 జూన్‌ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్‌)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 26 సూత్రాలతో పర్యావరణం అభివృద్ధిపై డిక్లరేషన్‌ చేస్తూ కార్యాచరణ ప్రణాళిక కింద 109 సిఫారసులను తీర్మానం చేశారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి 1972 జూన్‌ 5న ఐరాస ఏజెన్సీగా ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. దీని మొదటి ఛైర్మన్‌ మారిస్‌ స్ట్రాంగ్‌. ప్రస్తుత ఛైర్మన్‌ జోయిసే మసూయ. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో 1988లో ‘వాతావరణ మార్పులపై అంతరప్రభుత్వ ప్యానల్‌ (Intergovernmental Panel on Climate Change - IPCC)’  ను ఏర్పాటుచేశారు.1972 నుంచి ఏటా జూన్‌ 5న అంతర్జాతీయ పర్యావరణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
 

ధరిత్రి లేదా పృథ్వి సదస్సు - 1992
1992 జూన్‌ 3 - 14 మధ్య బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనీరోలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సు లేదా పృథ్వి సదస్సును నిర్వహించారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు: 
ఎ) రియో పర్యావరణ, అభివృద్ధి డిక్లరేషన్‌
బి) వాతావరణ మార్పు (UNFCCC)
సి) అజెండా - 21 (సుస్థిరాభివృద్ది)
డి) అటవీ సంరక్షణ సూత్రాలు
ఇ) జీవవైవిధ్యం
ఎఫ్‌) ఎడారీకరణ

 1992, మే 9న కుదిరిన అంతర్జాతీయ పర్యావరణ సంధి ఫలితంగా అదే ఏడాది జూన్‌లో నిర్వహించిన ధరిత్రి సదస్సు వాతావవరణ మార్పులపై ప్రధానంగా చర్చించింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్టం (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) రూపొందింది. ఇది 1994, మార్చి 21న అమల్లోకి వచ్చింది. ఈ సంధి ప్రకారం వాతావరణ మార్పులపై ఏటా సమీక్ష జరపాలని నిర్ణయించారు. 1995 నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. వీటినే యూఎన్‌ఎఫ్‌సీసీసీ లేదా COP సదస్సులు అంటారు. 1995 నుంచి 2018 వరకు మొత్తం 24 COP సదస్సులను నిర్వహించారు.
 

ఇటీవల జరిగిన సదస్సులు
COP - 21: 2015 నవంబరు 30 - డిసెంబరు 12, పారిస్‌ 
COP - 22: 2016 నవంబరు 7 - 18, మర్రకేష్‌
COP - 23: 2017 నవంబరు 6 - 17, బాన్‌
COP - 24: 2018 డిసెంబరు 3 - 14, కాటోవిస్‌ (పోలెండ్‌)
COP - 25: 2019 నవంబరు 11 - 22, చిలీలో జరగనుంది. (వాస్తవానికి ఈ సదస్సు బ్రెజిల్‌లో జరగాలి. కానీ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా వేదికను మార్చారు)

* రియోడిజెనీరో ధరిత్రి సదస్సులో మరో అంశంగా జీవవైవిధ్య చట్టాన్ని (Convention on  Biological Diversity) ఆమోదించారు. 1993, డిసెంబరు 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వివిధ జాతులకు చెందిన జీవులు ఒకే సమూహంలో కలిసి జీవించడాన్ని జీవవైవిధ్యం అంటారు. అలాగే వివిధ రకాల జీవులను సంరక్షించడానికి 2000 జనవరిలో కార్టజీనా ప్రోటోకాల్‌ ఆన్‌ బయోసేఫ్టీ ఒప్పందం జరిగింది. ఇది 2003, సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద జీవవైవిధ్య దేశం బ్రెజిల్‌. ఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని, ఏప్రిల్‌ 22న అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
*  స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రపంచంలో అంతరించిపోతున్న జీవులను ‘రెడ్‌ డాటా బుక్‌’ (రెడ్‌లిస్ట్‌)లో ప్రచురిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో బట్టమేకల పక్షి, కలివికోడి, ఏనుగులు, చిరుతలు అంతరించిపోతున్నట్లు పేర్కొంది.
 

ధరిత్రి సదస్సులు
మొదటి సదస్సు - 1999, రియోడిజెనీరో (బ్రెజిల్‌)
రెండో సదస్సు - 2002,  జొహెన్నస్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) (రియో + 10)
మూడో సదస్సు - 2012,  రియోడిజెనీరో (బ్రెజిల్‌) (రియో + 20)

క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం - 1997
జపాన్‌ రాజధాని క్యోటో వేదికగా 1997, డిసెంబరు 11న జ‌రిగిన స‌ద‌స్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలని సమావేశ సభ్య దేశాలు తీర్మానించాయి. కార్బన్‌ ట్రేడింగ్, పరిశుభ్రత అభివృద్ధి విధానాలు, ఉమ్మడి అమలు కార్యక్రమాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. దీన్నే క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ తీర్మానం 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.
 

మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం - 1987
భూ ఉపరితలం నుంచి 30 - 34 కి.మీ. ఎత్తులో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకుంటుంది. అయితే భూమిపై క్లోరో ఫ్లోరో కార్బన్ల సంఖ్య పెరగడం వల్ల ఓజోన్‌ పొర ఛిద్రమైంది. దీన్ని మొదట 1975లో అంటార్కిటిక్‌ ఖండంపై గుర్తించారు. ఓజోన్‌ క్షీణతను తగ్గించడానికి 1987, సెప్టెంబరు 16న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మాంట్రియల్‌లో ఓజోన్‌ తరుగుదల సదస్సును నిర్వహించారు. దీన్నే మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 1989, ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఏటా సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.             

         ఇటీవల 28వ మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం, COP - 21 పారిస్‌ వాతావరణ మార్పుల సదస్సులకు అనుగుణంగా 2016, అక్టోబరు 15న ఆఫ్రికా దేశమైన రువాండా రాజధాని కిగాలిలో ఓజోన్‌ తరుగుదల సమీక్ష సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 2045 నాటికి 80 - 85% వరకు హైడ్రోఫ్లోరో కార్బన్లను తగ్గించాలని, 2100 సంవత్సరానికి 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని తీర్మానం చేశారు.
 

అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ) - 2018 
భూమిపై శిలాజ ఇంధన వనరులను తగ్గిస్తూ, శిలాజేతర వనరులను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి ఏర్పాటైంది. భారత ప్రధాని మోదీ కృషితో COP -  21 పారిస్‌ సదస్సులో దీనికి బీజం పడింది. కర్కాటక, మకర రేఖల మధ్య ఉష్ణోగ్రత ఎక్కువగా పొందుతున్న 121 దేశాలతో సౌరకూటమిని ఏర్పాటు చేశారు. వీటినే సూర్యపుత్ర దేశాలు అంటారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఖనిజ చమురుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వనరును వినియోగించడం. దీన్నే ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ సోలార్‌ పాలసీ అండ్‌ అప్లికేషన్‌ (IASPA) అని పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం గ్యాల్‌పహరి, గురుగ్రామ్‌ (హరియాణా)లో ఉంది. మొదటి సదస్సు 2018, మార్చి 11న న్యూదిల్లీలో జరిగింది. ఈ సమావేశం 2002 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని తీర్మానించింది. ఈ కమిటీ ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంగా ఉంటుంది. ఈ సదస్సుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హొలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

పర్యావరణ సంతులనాన్ని పరిరక్షించి జీవరాశిని కాపాడటానికి పర్యావరణ యాజమాన్యానికి పటిష్ఠమైన శాసనాలు, చట్టాలు అవసరం. మనదేశంలో కాలుష్య సంబంధిత సమస్యలు పెనుసవాళ్లుగా మారాయి. వీటి నియంత్రణ, పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజసిద్ధ లక్షణాలను కాపాడటం; అడవులు, వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది.


పర్యావరణ పరిరక్షణ - లక్ష్యాలు
ఎ) పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం.
బి) కాలుష్య కారకాల వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి జీవరాశులన్నింటినీ కాపాడటం.
సి) సహజ వనరులను పరిరక్షించడం.
డి) హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సగౌరవంగా, హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం.

పర్యావరణ రక్షణ - రాజ్యాంగ ప్రస్తావన
పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు. కానీ 1972 జూన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48(A), 51(A) (g)  నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన మొదటి దేశం భారత్‌.
ఉదా:
* రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును సుప్రీంకోర్టు ఒక సాధనంగా పేర్కొంది.
* రాజ్యాంగంలో 47వ నిబంధన కింద ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం; పౌష్టికాహార స్థాయిని పెంచడం లాంటి అంశాలను చేర్చింది.
* రాజ్యాంగంలో 48(A) నిబంధనలో అడవులు, వన్యప్రాణులు, సహజ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
* రాజ్యాంగంలో 51(A) నిబంధన కింద ప్రాథమిక విధుల్లో భాగంగా చెరువులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు, వన సంరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడటం పౌరుల విధిగా పేర్కొంది.

పర్యావరణ రక్షణకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు
* 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం
* 1879 ఏనుగు సంరక్షణ చట్టం

* 1897 మత్స్యసంపద పరిరక్షణ చట్టం
* 1905 బెంగాల్‌ పొగ ఇబ్బందుల నివారణ చట్టం
* 1927 భారతీయ అడవుల చట్టం
* 1938 మోటారు వాహనాల చట్టం
* 1946 బిహార్‌ నిరుపయోగ భూముల చట్టం
 

స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు
1) కర్మాగారాల చట్టం - 1948:
1887 చట్టాన్ని సవరించి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలు రూపొందించారు.

2) క్రిమిసంహారక మందుల చట్టం - 1968:


మందుల తయారీ, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలను క్రిమిసంహారక మందుల చట్టం - 1968 ద్వారా నియంత్రించవచ్చు.
 

3) వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972:
1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సు తర్వాత దేశంలో మొదటి వన్యప్రాణులు, పక్షులు అంతరించిపోకుండా రక్షించే లక్ష్యంతో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972ను రూపొందించారు. వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని 2002లో సవరించారు. ఈ చట్టం కింద ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత ఈ చట్టాన్ని 2006లో మరోసారి పార్లమెంటు ద్వారా సవరించి పులుల రిజర్వు హాట్‌స్పాట్‌లలో ‘టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌’లను ఏర్పాటుచేశారు. దీని ప్రకారం జంతువులు ప్రధానంగా పులుల చర్మం, గోర్లు లాంటి వాటితో వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం.
 

4) నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1974:
నీటిలో నివసించే, నీటిని వినియోగించే జీవరాశులకు హాని కలగకుండా; పరిశ్రమల ద్వారా నదులు, చెరువుల్లోకి పంపే విషపూరిత రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం పెరగడాన్ని నిషేధిస్తూ 1974లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది కాలుష్య నివారణ మొదటి జాతీయ చట్టం. దీని ప్రకారం నీటి నాణ్యతను కాపాడుతూ నదులు, సరస్సులు, చెరువులు, కాలువల్లోని నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేశారు.

* జాతీయ కాలుష్య నియంత్రణ మండలి న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని కింద 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
 

5) వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1981:
పారిశ్రామిక విసర్జితాలు లేదా వాహనాల నుంచి వెలువడే వివిధ ఉద్గారాలను నియంత్రించడానికి 1981లో కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు శిక్షార్హులు. ఏడాదిన్నర నుంచి గరిష్ఠంగా 6 సంవత్సరాలు జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తారు.
 

6) పర్యావరణ సంరక్షణ చట్టం - 1986:
1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం, 1981 వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండూ సమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణకు ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అన్ని రకాల కాలుష్యాల నియంత్రణ, పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్రం పార్లమెంటు ద్వారా 1986లో ఒక సమగ్ర, సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు.
 

7) జీవ వైవిధ్య చట్టం - 2002:


వివిధ జాతులకు చెందిన జీవులు ఉండే సమూహ ప్రాంతాలు లేదా భౌమ, సముద్ర, ఇతర జలావరణ వ్యవస్థల్లోని విభిన్న జీవరాశులు, వాటి మధ్య ఉండే వైవిధ్యాల స్వరూపాన్నే జీవవైవిధ్యం అంటారు. మన దేశంలో దీన్ని మొదటిసారిగా 2002 పార్లమెంటు చట్టం ద్వారా ఆమోదించగా 2003, అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని జీవవైవిధ్య దేశాల్లో 17వ పెద్ద దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.

8) అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006:
1988లో కేంద్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి పొడిగింపుగా 2006, డిసెంబరు 18న పార్లమెంట్‌ ద్వారా అటవీ హక్కుల అమలు చట్టం ఆమోదం పొందింది. ఇది 2007, డిసెంబరు 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అనాధిగా నివాసముంటున్న వివిధ జాతుల సంప్రదాయ హక్కులను గుర్తించి 2005, డిసెంబరు 13కు ముందు, ఆ తర్వాత కూడా అటవీ భూములు సేద్యం చేస్తున్నవారికి వాటి మీద హక్కు లభిస్తుంది.
 

9) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం - 2010:
రాజ్యాంగంలోని 21వ నిబంధనకు స్ఫూర్తిగా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత పార్లమెంటు 2010, మే 5న దీన్ని ఆమోదించింది. ఈ చట్టం న్యూదిల్లీ కేంద్రంగా 2010, అక్టోబరు 28న అమల్లోకి వచ్చింది. 2011, జులై 4 నుంచి విధులను నిర్వర్తిస్తుంది. ఈ ట్రైబ్యునల్‌ జీవ వైవిధ్యం, వన్యప్రాణులు; అటవీ, పర్యావరణ సమస్యలను బెంచ్‌ ద్వారా పరిష్కరిస్తుంది. దీని కింద నాలుగు ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఉన్నాయి. అవి:
1) సెంట్రల్‌ బెంచ్‌ - భోపాల్‌
2) పశ్చిమ బెంచ్‌ - పుణె
3) తూర్పు బెంచ్‌ - కోల్‌కతా
4) దక్షిణ బెంచ్‌ - చెన్నై

10) జాతీయ కార్యచరణ ప్రణాళిక - 2016:
వాతావరణ మార్పులపై 2015 డిసెంబరులో COP-21 సదస్సును నిర్వహించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం 2016 డిసెంబరులో జాతీయ కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 8 జాతీయ మిషన్‌లను ప్రారంభించారు.
1) సోలార్‌ మిషన్‌

2) శక్తి సామర్థ్య మిషన్‌
3) సుస్థిరాభివృద్ధి ఆవాస మిషన్‌
4) వాటర్‌ మిషన్‌
5) హిమాలయ ఆవరణ మిషన్‌
6) గ్రీన్‌ ఇండియా మిషన్‌
7) సుస్థిరాభివృద్ధి వ్యవసాయ మిషన్‌
8) వాతావరణ మార్పు వ్యూహాత్మక మిషన్‌
 

మరికొన్ని చట్టాలు....
1) హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం - 1989
2) బయో మెడికల్‌ వ్యర్థాల నివారణ నిబంధనల చట్టం - 1998
3) ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం - 2000
4) ప్లాస్టిక్‌ రీసైకిల్‌ ఉత్పత్తి వాడక చట్టం - 2003

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

           పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.


           కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 
           జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రధాన కారణాలు:
* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.
 

ప్రభావాలు:
* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.
 

ధ్వని కాలుష్యం:


         ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.
          తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.
 

జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  
1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.

కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని
 

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.

కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

          అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.
 

కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు
 

ప్రభావాలు:

           పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.


           కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 
           జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రధాన కారణాలు:
* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.
 

ప్రభావాలు:
* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.
 

ధ్వని కాలుష్యం:


         ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.
          తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.
 

జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  
1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.

కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని
 

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.

కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

          అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.
 

కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు
 

ప్రభావాలు:
* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.


* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

             ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు (e-waste) సంబంధించి అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ అయిదో స్థానంలో నిలిచిందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనదేశంలో ఏటా సుమారు 18.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి.
      ఝార్ఖండ్‌లో గంగానది సంరక్షణ, గ్రామీణ శుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో గంగానది ప్రవహిస్తున్న 83 కి.మీ. తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 78 గ్రామాల్లో స్వచ్ఛత, శుభ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి సహకరిస్తాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన United Nations Developmet Programme వీటికి సాంకేతిక సాయం అందించనుంది.

అత్యంత కాలుష్య వాయువు...


* నగర వాయు గుణాత్మక డేటాబేస్ (Urban Air Quality Database) - 2016 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాయువును ఇరాన్‌లోని జబోల్ నగరంలో గుర్తించారు.

* హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మత్స్య సంవర్థక శాఖ గోల్డెన్ మసీర్ చేప (Golden Mahseer Fish ) పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా వృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విచక్షణారహితంగా వేటాడటం, ఆవాసాలు కోల్పోవడం, కాలుష్యం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ చేపల సంతతి క్షీణించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోల్డెన్ మసీర్ చేప ఎక్కువకాలం బతికే మంచినీటి చేప. దీన్ని 'భారత నదీజలాల పులి'గా (Tiger of Indian Rivers) పిలుస్తారు. IUCN(International Union of Conversion of Natural Resources) ఈ చేపను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది.
*  అసోంలోని గువాహటి నగర జంతువు (City Animal) ను ప్రకటించిన మొట్టమొదటి నగరంగా చరిత్రలో నిలిచింది. ప్రత్యేకంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా గంగానది డాల్ఫిన్ (Gangetic River Dolphin) ను గువాహటి నగర జంతువుగా ఎంపిక చేశారు. ఈ డాల్ఫిన్‌ను అధికారికంగా భారత జాతీయ జల జంతువుగా (National Aquatic Animal of India) ప్రకటించారు. దీన్ని స్థానికంగా సిహు (Sihu) అని పిలుస్తారు. ప్లాంటానిస్టా గేంగటికా (Plantanista Gangetica) అనే శాస్త్రీయనామం కలిగిన ఈ డాల్ఫిన్‌ను గంగా పులి (Tiger of Ganga) గా కూడా వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ల జనాభా పునరుద్ధరణ, వ్యాప్తిని అధ్యయనం చేయడానికి 1997 లో సంరక్షణా కార్యక్రమాన్ని (Ganges River Dolphin Conservation Programme) ప్రారంభించింది.
*  ప్రపంచంలో అటవీ నిర్మూలనను (Deforestation) నిషేధించిన మొట్టమొదటి దేశంగా నార్వే చరిత్రలో నిలిచింది. నార్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు నార్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్వేలో ఇకపై అటవీ నిర్మూలనకు కారణమయ్యే ఎలాంటి చర్యలనూ అంగీకరించరు.

* ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశన కార్యక్రమాన్ని (Gyps Vulture Reintrodution Programme) పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (Jatayu Conservation Breeding Centre) లో హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. హిమాలయాల్లోని గ్రిఫాన్ రాబందులతో ఈ గిప్స్ రాబందులకు దగ్గరి పోలికలు ఉంటాయి.


¤  రాబందుల ఆహారమైన పశువుల కళేబరాల్లోని డైక్లోఫినాక్ అనే ఔషధం వల్ల రాబందులు మూత్రపిండ సంబంధ వ్యాధులకు గురవుతున్నాయి. (పశువుల్లో నొప్పుల నివారణకు డైక్లోఫినాక్ ఔషధం ఉపయోగిస్తుంటారు). దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో పశువులకు డైక్లోఫినాక్ వాడకాన్ని నిషేధించింది.

దినోత్సవాలు


*  అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని (International Biodiversity Day) మే 22న నిర్వహిస్తారు.


*   జీవవైవిధ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై సరైన అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.
*   'జీవవైవిధ్యం - ప్రధాన జీవన స్రవంతి: ప్రజలు వారి జీవనోపాయాల కొన సాగింపు' (Mainstreaming Biodiversity; Sustaining people and their livelihoods) అనేది 2016 ఏడాదికి జీవవైవిధ్య దినోత్సవ నినాదం.

* ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని (World Migrating Bird Day) 2016 మే 10న నిర్వహించారు. వలస పక్షుల నివాసాలు, సంతతిని సంరక్షించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


*  ' వలస పక్షుల అక్రమ సంహారం, వాణిజ్యాలను ఆపేయండి' (Stop the lilegal Killing, Taking and Trading of Migratory Birds) అనేది 2016 ఏడాది నినాదం.
* ఐక్యరాజ్య సమితి 2006 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
* ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని (World Oceans Day) 2016 జూన్ 8న నిర్వహించారు. సముద్ర ఆవాసాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం. సముద్రాల్లో ప్లాస్టిక్ సంబంధ వ్యర్థ పదార్థాల నిర్మూలనను ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించారు. 2016 ఏడాదికి 'ఆరోగ్యకరమైన సముద్రాలు, ఆరోగ్యవంతమైన గ్రహం' (Healthy Oceans, Healthy Planet ) అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2008లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. అయితే 1992లో బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కెనడా తొలిసారిగా దీన్ని ప్రతిపాదించింది.

* ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) 2016 జూన్ 5న నిర్వహించారు. 'జీవనం కోసం వన్యంలోకి' (Go Wild for Life) అనేది 2016 పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను సంరక్షించడమే ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యం. పులులపై అవగాహన కల్పించడానికి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 జూన్ 5న టైగర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1972లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆమోదం తెలిపింది. 1973లో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

 ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం..


* ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని (World Hydrography day) 2016 జూన్ 21న నిర్వహించారు. 'హైడ్రోగ్రఫీ - చక్కగా నిర్వహిస్తున్న సముద్రాలు, జల మార్గాలకు ఒక కీలక అంశం' (Hydrography - the key to well managed seas and water ways) అనేది 2016 ఏడాది నినాదం. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన ఒక అనువర్తిత శాఖగా హైడ్రోగ్రఫీని పేర్కొనవచ్చు. అంతర్గత జలాశయాలు, సముద్రాల్లో నావిగేషన్‌ను చక్కగా నిర్వహించడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది.

మరుభూమీకరణపై పోరు దినోత్సవం

* మరుభూమీకరణపై పోరు దినోత్సవాన్ని (The World Day to Combat Deforestation) ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న నిర్వహించారు. ఎడారులు, కరవు భూములు ఏర్పడకుండా ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవడమే దీని లక్ష్యం. 'భూ హాని పట్ల తటస్థత సాధన దిశగా సంఘటిత సహకారం' అనేది 2016 ఏడాదికి ఈ దినోత్సవ ముఖ్యఉద్దేశం. 'భూమిని కాపాడు, నేలను పునరుద్ధరించు, ప్రజలను పనిలో నియమించు' (Protect Eath, Restore Land, Engage People) అనేది 2016 నినాదంగా ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 1995లో నిర్వహించారు.
*  అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఉన్న పక్కే పులుల సంరక్షణ కేంద్రానికి (Pakke Tiger Reserve) భారత దేశ జీవవైవిధ్య పురస్కారం (India Biodiversity Award) 2016 లభించింది.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

భారతదేశంలో పరిరక్షణ చట్టాలు, సంస్థల ఏర్పాటు

ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో వైవిధ్యాంశాలు. మొక్కలు, జంతువులు, జీవరాశులు.. లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. 'ఆధునికీకరణ' ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బయో డైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశం దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రత్యేక అధ్యయన సమాచారం ఏపీపీఎస్సీ అభ్యర్థుల కోసం..

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.

జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి..
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం
దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

కాలుష్య ప్రభావం

జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.

జీవావరణ సమతౌల్యం
ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.
 

1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్)
ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్)
ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.

3. గామా పటాలు (గామా మ్యాప్స్)
ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్)
భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. (వివరాలను పట్టిక-1లో చూడండి.)

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

భారతదేశంలో జీవవైవిధ్యం


ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. (జంతు జాతుల వివరాలకు పట్టిక-2 చూడండి.)

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.

జాతీయ జీవ వైవిధ్య చట్టం

ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు
1. ఎలిఫెంట్ ప్రాజెక్టు: 1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. (భారత్‌లోని ఎలిఫెంట్ ప్రాజెక్టు / రిజర్వ్ వివరాలు పట్టిక-3లో చూడండి.)

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. (మన దేశంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల వివరాలు పట్టిక-4లో చూడండి.)

బయోస్ఫియర్ రిజర్వ్

ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. (భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్‌ల వివరాలు పట్టిక-5లో చూడవచ్చు.)

మెరైన్ నేషనల్ పార్క్‌లు
మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.

దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి...

1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

మాదిరి ప్రశ్నలు
 

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)
 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)
 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి - నిరాశ్రయత

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల, విద్యుత్, గనులు లాంటి రంగాలు కీలకమైనవి. ఈ రంగాలను ఆధారంగా చేసుకుని నూతన పరిశ్రమలు నిర్మించాలి. అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దఎత్తున భూములు అవసరం. వాటిని సేకరించాలంటే ఆ ప్రాంత భూ యజమానులు, స్థానికులు, వృత్తి కార్మికులు, కళాకారులు, కార్మికులు, ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇలా వారు దేశాభివృద్ధి కోసం తమ జీవనం, వృత్తులు, ఆస్తులు, సంస్కృతి సంప్రదాయాలను వదులుకోవాల్సి వస్తుంది.
భారీ నీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు, మైనింగ్ కార్యకలాపాలకు మౌలిక సదుపాయాలు, వాటి నిర్మాణాలకు సంబంధించి కొన్ని వేల ప్రజలు తమ భూములు - నివాసాలు కోల్పోవడంతో నిరాశ్రయత (Displacement) ఏర్పడుతుంది.
* అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ప్రధానంగా....
1) పర్యావరణానికి హాని జరుగుతుంది
2) అడవుల హననం
3) జీవ వైవిధ్యం నశిస్తుంది
4) వన్యమృగ సంపద తరిగిపోతుంది

5) తెగలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోవాల్సి వస్తుంది.
6) ప్రజలు భూములు, జీవనోపాధి కోల్పోతారు.
7) వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది
8) ఆహార భద్రత కొరత
9) ప్రజా ఆందోళనలు, సామాజిక అశాంతి పెరుగుతాయి.


పునరావాస అంశాలు (Rehabilitation Aspects)

నిర్వాసితులు/ నిరాశ్రయులు

ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లు, మైనింగ్, పారిశ్రామిక, ఆర్థిక, తీరప్రాంత కారిడార్లు, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు లాంటి నిర్మాణాల వల్ల ఇళ్లు, భూములు, జీవనోపాధి కోల్పోయిన ప్రజలను నిర్వాసితులు అంటారు.
 

పునరావాసం
నిర్వాసితులు/ నిరాశ్రయులను దీర్ఘకాల ప్రాతిపదికన వేరే ప్రాంతాలకు తరలించి వారు జీవనోపాధి కోల్పోకుండా కావాల్సిన మౌలిక, జీవన/ ప్రాథమిక సౌకర్యాలు కల్పించడాన్ని పునరావాసం అంటారు.
 

ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు... 

* ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు, నిరసనలు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రధానంగా కింది ప్రాజెక్టుల విషయంలో ఉద్యమాలు జరిగాయి.

* ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు
* తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు
* గుజరాత్‌లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలకోసం చాత్రా యువ సంఘర్షణ్ వాహిని, సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ (సూరత్) లాంటి సంస్థలు ఆందోళనలు చేశాయి.
* నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఉద్యమం చేపట్టారు.
తెహ్రి డ్యామ్ - ఉత్తర్ ప్రదేశ్: దీన్ని భాగీరథి నదిపై నిర్మించాలని భావించారు. ఇది పూర్తయితే 107 గ్రామాల్లో 9,563 కుటుంబాలకు చెందినవారు నిర్వాసితులవుతారని అంచనా. సుందర్‌లాల్ బహుగుణ 1996లో 72 రోజులు, తర్వాత 56 రోజులు సత్యాగ్రహం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరేంద్ర దత్, సక్లాని, తెహ్రి బంద్ విరోధి సంఘర్షణ సమితి అధ్యక్షుడు విద్యాసాగర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
శ్రీకాకుళం - కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం: దీన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. అయితే స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
* గంగవరం (విశాఖ) పోర్టులో పెట్రోనెట్‌కు చెందిన LNG ప్రాజెక్టు నిర్మాణంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
* విశాఖ - ఫార్మాసిటీ, పశ్చిమ బంగలో టాటా నానో ప్రాజెక్టు
* మహారాష్ట్ర - ఇచ్చంపల్లి ప్రాజెక్టు

* కింది ప్రాజెక్టుల్లో గనుల తవ్వకంపై సమస్యలు ఉన్నాయి.
ఎ) ఝార్ఖండ్‌లోని రాంచి, హజరీబాగ్
బి) మధ్యప్రదేశ్‌లోని జయంత్ ప్రాజెక్టు
సి) ఉత్తర్ ప్రదేశ్‌లోని సింగ్రౌలి ప్రాజెక్టు, బీనా ప్రాజెక్టు
డి) చత్తీస్‌గఢ్ - వేదాంత ప్రాజెక్టు
ఇ) గుజరాత్ - సాయాజి ఐరన్ పరిశ్రమ
ఎఫ్) తమిళనాడు - నైవేలి లిగ్నైట్ ప్రాజెక్టు
 

స్వచ్ఛంద సంస్థల పాత్ర 

* గుజరాత్‌లో ఉబై డ్యామ్ నిర్వాసితుల తరపున ఉబైన నిర్మాణ సమితి పోరాడుతోంది.
* చోటా నాగపూర్‌లో కోయిల్ కరోజన సంఘటన,
* సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చాత్ర యువ సంఘర్షణ వాహిని, ద పక్టన్ రిసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్, డెవలప్‌మెంట్ గ్రూప్ సొసైటీలు,
* సూరత్‌లో ఆర్చ్ వాహిని ఆఫ్ మంగోలి, రాజ్‌పిప్లా సోషల్ సర్వీసెస్ లాంటి సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్వాసితుల హక్కులు, పునరావాస కల్పన, కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేపట్టాయి.

గిరిజన పంచశీల్ - పునరావాస కల్పన చర్యలు 

* ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నిరాశ్రయులైన ఆదివాసులు, గిరిజనులకు పునరావాసం కల్పించడానికి, గిరిజన అభివృద్ధి సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఆమోదించిన 5 సూత్రాలను ట్రైబల్ పంచశీల్ అంటారు. అవి:
1) ఆదివాసుల జీవన విధానంపై ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
2) ఆదివాసీ సహజ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలి.
3) ఆదివాసీ నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే పునరావాసం కల్పించాలి.
4) పునరావాసం వారి దగ్గరలో లేకుంటే సారవంతమైన వ్యవసాయ భూముల వద్ద పునరావాసం కల్పించాలి.
5) ఆదివాసీ పునరావాస కేంద్రాల్లో పాఠశాలలు, తాగు, సాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, సారవంతమైన భూమి లాంటి సదుపాయాలు కల్పించేలా కృషి చేయాలి.
 

సరైన పునరావాసం లభించాలంటే.........
* ప్రాజెక్ట్ నిర్మాణ ప్రయోజనాల్లో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి.
* పునరావాస కేంద్రాలు వారి పాత జీవన విధానానికి దగ్గరగా ఉండాలి.
* భూమిని కోల్పోయిన వారికి భూమిని అందించాలి.
* పని భద్రత కల్పించాలి.
* యువకుల కోసం ఉపాధి నైపుణ్య, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

* ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
* ఆవాస కల్పనలో నిర్వాసితులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.
 

భూసేకరణ విధానం 

ఏదైనా ప్రజా అవసరం నిమిత్తం భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించినప్పుడు ప్రాథమిక పరిశీలన కోసం ఒక ప్రకటన (Notification) ఇస్తుంది.
* ఆ ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రకటన తేదీ నుంచి 30 రోజుల్లోపు కలెక్టర్‌కు తమ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు.
* క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూములను పరిశీలించే సందర్భంలో భూమికి ఏదైనా నష్టం జరిగితే, సరైన పరిహారం చెల్లిస్తారు.
* ప్రాథమిక పరిశీలన తర్వాత కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.
* ఆ నివేదిక ప్రకారం భూమి సరైందే అని ప్రభుత్వం భావిస్తే దాని మేరకు ఒక డిక్లరేషన్ వెలువడుతుంది. వెంటనే దానికి అనుగుణంగా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* ఈ క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూముల యజమానులు/ హక్కుదారులు కలెక్టర్‌కు తమ హక్కుల సాక్ష్యాధారాలు అందజేయాలి.

* భూ విస్తీర్ణం, కొలతలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను కలెక్టరుకు తెలపవచ్చు.
* సదరు అభ్యంతరాలు, యాజమాన్య హక్కులు, భూమి మార్కెట్ విలువపై కలెక్టర్ విచారణ జరుపుతారు.
 

అవార్డు జారీ, పరిహారం చెల్లింపు

* విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకునే అంశాలతో పాటు ఒక అవార్డును ప్రభుత్వం లేదా కలెక్టర్ జారీ చేయాల్సి ఉంటుంది.
* స్వాధీనం చేసుకునే భూమికి చెల్లించే పరిహారం గురించి ఆ అవార్డ్ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయాలి.
* నష్టపరిహార మొత్తం ఎవరికి చెల్లించాలో ఆ అవార్డులో పేర్కొనాలి. దానికి అనుకూలంగా పరిహారం చెల్లిస్తారు.
* సదరు నష్టపరిహారం తీసుకోవడానికి భూ యజమాని నిరాకరించినా, ఆ భూ యజమాని అందుబాటులో లేకపోయినా లేదా నష్టపరిహార మొత్తం చాలామందికి పంపిణీ చేయాల్సి ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఎదురైనా ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
 

నష్టపరిహారం - న్యాయస్థానం అధికారాలు 

భూసేకరణ ప్రజా అవసరాల కోసమేనా, కాదా అనే అంశం మినహా భూ సేకరణను ప్రశ్నించే, నిలువరించే హక్కు, అధికారం ఎవరికి లేదు.
* ఒక వ్యక్తి తనకు ఉన్న కొద్ది భూమిని పూర్తిగా కోల్పోయినా అతను భూసేకరణ అడ్డుకోలేడు. అతడు చేయవలసిందల్లా సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం పొందడం మాత్రమే.

* ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువ మొత్తమని, అది మార్కెట్ విలువకు సరిపోలేదని, అందువల్ల పరిహారం పెంచాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
* ఆ సందర్భంలో న్యాయస్థానం ఆ అంశాల ఆధారంగా పరిహారం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
చట్టం అమలు - ప్రభావం: భూసేకరణ చట్టం 1894 ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలను కల్పించింది.
* ఈ చట్టం అమలు వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వ భూసేకరణ నిరాటంకంగా కొనసాగుతోంది.
* ప్రభుత్వాలకు ఈ అధికారాలు లేకుంటే భారీ ప్రాజెక్టులు, విస్తరణ, అభివృద్ధి నిర్మాణాలు, ప్రభుత్వ పథకాల అమలు సాధ్యం కాకపోయి ఉండేది.
విమర్శ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs) పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అనేక ప్రయివేట్ కంపెనీలకు, తమ సంబంధీకులకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయనేది ప్రధాన విమర్శ.
* వ్యవసాయ భూములను సేకరించడం వల్ల ఆహార భద్రతకు సమస్యగా మారుతోంది.
* భూసేకరణ వల్ల వేలాది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అటవీ భూమి సేకరణ వల్ల విలువైన అటవీ సంపద, పశుపక్ష్యాదులు, వనమూలికలు, అరుదైన పశుసంపద కోల్పోతున్నాం.

ప్రభుత్వ భూసేకరణ చట్టాలు 

నూతన ప్రాజెక్టులు, సెజ్‌లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భారీ పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు నిర్మాణానికి, మౌలిక సదుపాయాలు కల్పనకు వేలాది ఎకరాల భూమి అవసరం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం చట్టం ద్వారా భూమిని స్వాధీనం చేసుకుంటుంది. భారతదేశంలో బ్రిటిష్ కాలంనాటి 1894 చట్టంతోపాటు సవరించిన మరికొన్ని అంశాలు ఉన్నాయి.
1) భూసేకరణ చట్టం 1894 (బ్రిటిష్ కాలం)
2) భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 (UPA)
3) భూసేకరణ ఆర్డినెన్స్ - 2014 (NDA)
 

భూస్వాధీనతా/ భూసేకరణ చట్టం - 1894
ప్రజల వద్ద ఉన్న భూమిని, స్థలాలను, కొన్ని సందర్భాల్లో అవసరమైతే భవనాలను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విధానాన్ని భూసేకరణ అంటారు.
* భూసేకరణ అనేది ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ వంటి సందర్భాల్లో ప్రభుత్వం అవసరమైన భూములను సేకరించే విధానం.
* భూసేకరణ వల్ల వేలమంది నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం, నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

* ప్రభుత్వాలు భూములు సమీకరించే పద్ధతి బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైంది. దానికోసం చేసిన చట్టమే భూసేకరణ చట్టం. దీన్ని 1894లో రూపొందించారు.
 

కొన్ని అంశాలు 

* ఈ చట్టం అత్యంత పురాతనమైంది
* బ్రిటిష్ వలస పాలనలో 1894లో దీన్ని రూపొందించారు.
* కేంద్ర, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్నే అమలు చేస్తున్నాయి.
* ఈ చట్టం 'భూసేకరణ అనేది ప్రభుత్వ ఏకస్వామ్య అధికారం'గా పేర్కొంటుంది.
* ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సరైన నిబంధనలు ఈ చట్టంలోనే ఉన్నాయి.
* ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రజోపయోగాలు, ప్రజల అవసరాల కోసమే భూసేకరణ జరగాలి.
 

ప్రజోపయోగం అంటే 

భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలంటే అది తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిందై ఉండాలి. ప్రజా అవసరాల నిమిత్తం మాత్రమే భూసేకరణ జరగాలి.
* గ్రామాలు, పట్టణాల్లో క్రమబద్ధమైన అభివృద్ధి కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
* గ్రామీణ భూముల విస్తీర్ణం, వాటి క్రమబద్ధమైన అభివృద్ధి కోసం
* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ నియంత్రణలోని కార్పొరేషన్‌ల అభివృద్ధి, విస్తరణ, స్థాపనల అవసరాల కోసం భూమిని సేకరించడం.
* ప్రభుత్వం చేపట్టే వివిధ విధానాల అమలు కోసం లేదా వివిధ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వం తన నిధులతో భూములను సేకరించడం.
* ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వారికి గృహ అవసరాలకు కేటాయించే భూమి కోసం స్వాధీనం చేసుకోవడం.
* పేదవారికి, భూమిలేని వారికి గృహ/ నివాస స్థలాల కేటాయింపు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.
* ప్రభుత్వం ప్రారంభించిన ఏదైనా విద్యా, గృహ నిర్మాణ, ఆరోగ్య సంబంధ పథకం లేదా మురికివాడల నిర్మూలన పథకం కోసం భూమిని సేకరించడం.
* ఏదైనా ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి సేకరించడం.
* ప్రభుత్వం, ప్రభుత్వ అనుమతితో ఏదైనా స్థానిక సంస్థ ప్రారంభించిన ఏదైనా అభివృద్ధి పథకం కోసం భూమి సేకరించడం.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

పర్యావరణ క్షీణత


వ్యర్థాలను, కాలుష్యాలను ఇముడ్చుకునే క్రమంలో పర్యావరణం తన సహజ లక్షణాలను కోల్పోవడం, మానవాళికి అందిస్తున్న పర్యావరణ లేదా సహజ వనరుల పరిమాణం, వాటి నాణ్యత తగ్గడాన్ని 'పర్యావరణ క్షీణత' (Environmental Degradation) గా భావించవచ్చు. 

ప్రకృతి ప్రసాదించిన పర్యావరణ వనరులతోనే మానవ జీవనం సుఖంగా సాగుతోంది. పర్యావరణ వనరులను ఉపయోగించి మానవుడు తనకు కావాల్సిన వివిధ వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాడు. అయితే మానవుడు ఈ వనరులను తన అవసరాలకు మించి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నాడు. పర్యావరణంలోని వనరులను ఉపయోగించి చేస్తున్న 'ఉత్పత్తి-వినియోగం' అనే ప్రక్రియలో ఎన్నో వ్యర్థాలు, కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాటన్నింటినీ మళ్లీ పర్యావరణంలోనే పడేస్తుండటంతో పర్యావరణం తొట్టి(Bin)లా తనలో ఇముడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఐక్యరాజ్య సమితి 'విపత్తు తగ్గుదలకు అంతర్జాతీయ వ్యూహం' (UN International Strategy for Disaster Reduction) ప్రకారం సామాజిక, సహజవనరుల తగ్గుదలను భరించగల భూమి పరిమితి (limit of the earth) తగ్గడాన్ని పర్యావరణ క్షీణతగా పేర్కొనవచ్చు.

* వాతావరణం, జలావరణం, ఆశ్మావరణంలోని నాణ్యత, వనరుల పరిమాణం తగ్గడం, జీవావరణంలో విభిన్న మార్పులు రావడం, జీవరాశుల పరిమాణంలో హెచ్చుతగ్గులు, జీవరాశుల జీవనశైలిలో మార్పులు, కొన్ని జీవరాశులు అంతరించి జీవవైవిధ్యంలో తేడాలు రావడం మొదలైనవన్నీ పర్యావరణ క్షీణతను సూచించేవే.
* మానవుని స్వార్థపూరిత ఆర్థిక జీవనం వల్లే పర్యావరణ క్షీణత అనే సమస్య తలెత్తుతోంది. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలంటే పర్యావరణం ఏమేరకు క్షీణించిందో అంచనా వేయాల్సి వస్తోంది.
 

పర్యావరణ క్షీణత విలువ లెక్కింపు

ముందు చూపులేకుండా మానవుడు పర్యావరణ వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నాడు. దీనివల్ల ఏర్పడే పర్యావరణ క్షీణత విలువను లెక్కించడం ద్వారా కింది అంశాలను నెరవేర్చవచ్చు.
* నాణ్యత కోల్పోయిన వివిధ పర్యావరణ వనరుల గుర్తింపు.
* కాలుష్య ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధం లెక్కింపు.
* పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు వాటిల్లే నష్టంలో కొంతభాగాన్నైనా తగ్గించడానికి మార్గాల సూచన.
* పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ/ ఆర్థిక విలువ అంచనా.
పర్యావరణ వనరుల ఆర్థిక విలువ: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను అంచనా వేయడం ద్వారా క్షీణత స్థాయిని తెలుసుకోవచ్చు. ఆయా సందర్భాలను బట్టి వనరుల విలువను నిల్వ (Stock) లేదా ప్రవాహ (Flow) భావనలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు భూగర్భంలో ఉన్న బొగ్గు 'నిల్వ' భావన కాగా, గనుల నుంచి తవ్వి తీసిన బొగ్గును వివిధ అవసరాలకు తరలించడం 'ప్రవాహ భావన'.

విలువ-రకాలు: ఆర్థికవేత్తలు పర్యావరణ వనరుల వల్ల ఏర్పడే ఆర్థిక విలువను 3 రకాలుగా వర్గీకరించారు.
     1. వినియోగ విలువ (Value in use)
     2. ఐచ్ఛిక విలువ (Option value)
     3. వినియోగం లేని విలువ ((non-use value)
* వినియోగ విలువ వనరుల ప్రత్యక్ష వినియోగం నుంచి తెలుస్తుంది. ఉదా: జలాశయాల నుంచి చేపలు, అడవుల నుంచి కలప, నదుల్లోని నీటి పరిమాణం మొదలైనవి. పర్యావరణ కాలుష్యానికి ముందు, తర్వాత వాటి లభ్యతలో, వినియోగంలో తగ్గుదల ద్వారా వాస్తవ వినియోగ విలువ లేదా ఆర్థిక విలువ తగ్గడాన్ని అంచనా వేయొచ్చు. ఐచ్ఛిక విలువను పర్యావరణ వనరులను ప్రస్తుతం వాడకుండా, వాటి నిల్వ, నాణ్యతలను తగ్గకుండా చూస్తూ భవిష్యత్ ఉపయోగానికి వదిలివేయడంగా చెప్పవచ్చు.
* వినియోగం లేని విలువ అంటే వనరులను లభ్యమైన స్థితిలో ఉంచడానికి, వాటిని అసలే వినియోగించకపోవడం. ఈ మూడు విలువలను కూడితే వనరుల వినియోగానికి చెల్లించడానికి ఇష్టపడుతున్న మొత్తం విలువ (Total willingness to pay) తెలుస్తుంది. మొత్తం ఆర్థిక విలువను పటం A(పేజీ నెం.6లో) ద్వారా వివరించవచ్చు.
పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించే పద్ధతులు: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించడానికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు ఉన్నాయి.

ప్రత్యక్ష పద్ధతులు (Direct methods of valuation) 

పర్యావరణ వనరుల విలువను కింది పద్ధతుల ద్వారా ప్రత్యక్షంగా లెక్కిస్తారు.
ఎ. ప్రత్యక్ష విలువలు పరిశీలించడం (Observing direct values): పర్యావరణ వనరుల విలువలు పరిశీలించి వాటి విలువలను వీలైన పద్ధతిలో లెక్కిస్తారు. ఉదా: నీటి కాలుష్యం వల్ల తగ్గిన చేపల ఉత్పత్తి పరిమాణాన్ని తద్వారా దాని ఆర్థిక విలువను అంచనా వేయడం.
బి. అనిశ్చిత విలువలు లెక్కించే పద్ధతి (Contingent valuation method Hypothetical case): ప్రత్యక్షంగా క్షీణిస్తున్న వనరుల విలువలను పరిశీలన ద్వారా అంచనా వేయడం వీలు కానప్పుడు అనిశ్చిత విలువలు గణించే పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు అంతరిస్తున్న జీవులను, వాటి సహజ ఆవాసాలను కాపాడాలా? వద్దా? అని పరిసర ప్రజలనే అడగటం ద్వారా వారిచ్చే సమాధానాన్నిబట్టి, వాటి పరిరక్షణకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే అంశాన్ని బట్టి వనరుల విలువను అంచనా వేయొచ్చు. అయితే ఈ పద్ధతి పూర్తిగా కచ్చితమైన సమాచారాన్నిచ్చేదిగా చెప్పలేం. ప్రజల ఆలోచనలు, వైఖరులను బట్టి వచ్చే సమాధానాల వల్ల వనరుల విలువ లెక్కించడం కష్టం.
 

పరోక్ష పద్ధతులు (Indirect methods of valuation) 

పర్యావరణ వనరుల నాణ్యతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా వాటి విలువను పరోక్షంగా అంచనా వేయొచ్చు.

ఎ. పర్యాటక వ్యయాల పద్ధతి (Travel cost method): వివిధ పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, వన్యమృగ సంరక్షణా కేంద్రాలను సందర్శించే పర్యాటకులు ఆయా ప్రాంతాలకిచ్చే ప్రాధాన్యతను, వారు చెల్లించదలచుకున్న ధర (పర్యాటన వ్యయం) ఆధారంగా గుర్తించవచ్చు. పర్యటకుల ప్రాధాన్యాలను గుర్తించడానికి ఫ్రీమాన్ (1993) రెండు ఆధారిత కారకాలను వివరించాడు.
1. పర్యాటకుల సందర్శనల సంఖ్య, సందర్శన కోసం ఎంత మొత్తం వ్యయం చేశారనే అంశాల ఆధారంగా 'పర్యటక ప్రాంత డిమాండ్ రేఖ' ఏర్పడుతుంది.
2. పర్యాటకులు సందర్శనకు ఎంచుకున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో లభించే సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల ద్వారా విలువలను అంచనా వేయొచ్చు.


బి. వ్యయం - ప్రయోజన పద్ధతి (Cost Benefit Analysis): ఈ పద్ధతిని 1993 లో హిక్స్, కాల్డార్ (Hicks - Kaldor) అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. వీరి అభిప్రాయం ప్రకారం పర్యావరణ నాణ్యత గరిష్ఠంగా ఉండేలా అభిలషణీయ కాలుష్య పరిమాణాన్ని నిర్ణయించవచ్చు.
* పర్యావరణ నాణ్యత అభిలషణీయస్థాయిలో కొనసాగాలంటే వనరుల వినియోగం ద్వారా వచ్చే మొత్తం ప్రయోజనం (Total benefit), వనరుల వినియోగం కోసం అయ్యే మొత్తం వ్యయం (Total cost) కంటే ఎక్కువగా ఉండాలి (TB > TC). అంతేకాకుండా వనరుల ఉపాంత ప్రయోజనం (Marginal benefit), ఉపాంత వ్యయం (Marginal cost) కు సమానంగా ఉండాలి (MB = MC). అప్పుడే వనరుల సమర్థ వినియోగం గరిష్ఠంగా సాధ్యపడుతుంది.

* పర్యావరణ కాలుష్యం శూన్యంగా ఉండాలంటే ఉత్పత్తి, జనాభా వృద్ధిరేటు శూన్యంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కానివే. ఏ రకమైన సాంకేతిక పద్ధతిని ఉపయోగించినా కాలుష్యం తప్పదు. జనాభా వృద్ధిరేటు శూన్యమైతే ఆర్థిక వ్యవస్థకు (వృద్ధుల జనాభా పెరిగి, పనిచేసే వయసువారి సంఖ్య తగ్గి) నష్టదాయకం అవుతుంది. అందువల్ల ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అభిలషణీయ ఆర్థిక వృద్ధిరేటు, పర్యావరణ వనరుల పరిరక్షణలను సంతులనం చేస్తూ తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజాచైతన్యం పెంపొందించడం, కాలుష్య పన్ను, జరిమానాలు, ప్రత్యక్ష నియంత్రణలతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న వారికి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టవచ్చు.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

         ఆర్థిక శాస్త్రవేత్తలు పర్యావరణ క్షయాన్ని మార్కెట్ వైఫల్యంగా పేర్కొంటారు. జీవాధార వ్యవస్థకు (Life Support System) అవసరమైన మూడు విధులను పర్యావరణం నిర్వహిస్తుంది. అవి: ఎ) సహజవనరులను అందించడం  బి) సదుపాయాలను అందించడం సి) ఆర్థిక కార్యకలాపాల వల్ల విడుదలైన కాలుష్యాలను విలీనం చేసుకోవడం  (తొట్టెగా ఉపయోగపడటం). అయితే ఈ విధులు మార్కెట్ పరిధిలోని అంశాలు కాకపోవడం వల్ల, పర్యావరణం అందిస్తున్న విధులకైన వ్యయాలను లెక్కించకపోవడం వల్ల మార్కెట్ ధరలు వాస్తవ ధరలను ప్రతిబింబించవు. వనరుల అభిలషణీయ ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం ఉండటాన్నే 'మార్కెట్ వైఫల్యం'గా పేర్కొంటారు.
        మార్కెట్ వైఫల్యాలు సమాజంపై 'బాహ్య వ్యయాలు' (External Costs) పడేలా చేస్తాయి. రెండు పక్షాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల వల్ల వారి పరిధిలోకి రాని మూడో పక్షం లేదా వ్యక్తిపై విధించే వ్యయం లేదా ప్రయోజనాన్ని 'బహిర్గత అంశాలు' (Externalities)గా నిర్వచించవచ్చు.
ఉదా: ఒక నదీతీరంలో రసాయన పరిశ్రమ, పర్యటక కేంద్రం ఉన్నప్పుడు రసాయన పరిశ్రమ విడుదల చేసే కాలుష్యాలు, వ్యర్థాలు నదీజలాలను కలుషితం చేయడం; నదీకాలుష్యం వల్ల పర్యటక కేంద్రం వ్యయాలు పెరిగి, లాభాలు తగ్గడం బహిర్గత అంశాల ప్రభావంగా చెప్పవచ్చు. బహిర్గత వ్యయాల వల్ల అభిలషణీయ పంపిణీ సామర్థ్యం దెబ్బతిని, సాంఘిక సామర్థ్యాన్ని పెంపొందించడం సాధ్యం కాదు. ఒక వస్తువు మార్కెట్ ధరను నిర్ణయించడంలో ఉత్పత్తి సంస్థలు బహిర్గత అంశాలను లెక్కించకపోవడంతో సాంఘిక లాభాలు లేదా వ్యయాల వ్యక్తీకరణ జరగడం లేదు. అందువల్ల వస్తూత్పత్తి అల్ప లేదా అధిక పరిమాణంలో జరిగి సమతౌల్యం లోపిస్తుంది.

బహిర్గత అంశాలు పంపిణీ వ్యవస్థపై రెండు రకాల ప్రభావాలను కలిగిస్తాయి.
1. రుణాత్మక ప్రభావం 2. ధనాత్మక ప్రభావం
 రుణాత్మక బహిర్గత అంశాల ప్రభావం వల్ల మార్కెట్ ఉత్పత్తి సాంఘికంగా అభిలషణీయ స్థాయిలో జరగకపోగా ఉపాంతహాని (అదనంగా సమాజానికి హాని) కలిగిస్తుంది. పర్యావరణ నష్టం జరిగి కాలుష్యం పెరుగుతుంది. బహిర్గత అంశాల ధనాత్మక ప్రభావం వల్ల సాంఘిక ప్రయోజనం ఏర్పడి, ఉత్పత్తి పెరుగుతుంది.
బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించే చర్యలు (Solutions of Externalities): బహిర్గత అంశాల ప్రభావం వల్ల ఏర్పడే మార్కెట్ వైఫల్యాల నుంచి మార్కెట్ వ్యవస్థను చక్కదిద్ది పంపిణీ సామర్థ్యం పెంచడానికి కింది చర్యలు ఉపకరిస్తాయి.
1. సాంఘిక నమ్మకాలు (Social Conventions): సంస్కృతిలో భాగంగా ఏర్పడే సాంఘిక నమ్మకాలు, ఆచారాలు, పాటించే పద్ధతులు పర్యావరణంపై పడుతున్న బహిర్గత ప్రభావం గురించి అవగాహనను పెంపొందిస్తాయి.
ఉదా: చిన్నవయసులో తల్లిదండ్రులు, గురువులు నేర్పే పద్ధతులు. వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేయడం, వనరుల వాడకంలో పొదుపు మొదలైనవి. ఈ అలవాట్లు పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యాల అదుపునకు తోడ్పడతాయి.
2. సంస్థలు విలీనం కావడం (Mergers): సంస్థలు విలీనం కావడం వల్ల బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో, ముఖ్యంగా వైయక్తిక వినియోగంలో ఇది సాధ్యం కాకపోవచ్చు.

3. కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణంపై నియంత్రణలు విధించడం (Regular limits): కాలుష్యాలు, ఘనవ్యర్థాల పరిమాణంపై పరిమితులు విధించి, పరిమితిని మించి కాలుష్యాలు విడుదల చేసే సంస్థలకు అదనపు పన్నులు, జరిమానాలు విధించడం ద్వారా బహిర్గత వ్యయాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించవచ్చు.
 దిల్లీ ప్రభుత్వం కార్ల వినియోగంలో ప్రవేశపెట్టిన సరి-బేసి కార్ల వాడకం కాలుష్య నియంత్రణకు మంచి ఉదాహరణే. వ్యర్థాలను విడుదల చేసే కర్మాగారాల ఉత్పత్తిపై గరిష్ఠ పరిమితి విధించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
 సులభంగా అమలుచేయడానికి వీలున్న ఈ కాలుష్య నియంత్రణ వల్ల, సంస్థల ఉత్పత్తి పరిమాణం అభిలషణీయ స్థాయి కంటే తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, ఉత్పాదక శక్తి వృథా కావడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కాలుష్య పరిమాణాన్ని నిర్ధారించడం, సంస్థల వ్యర్థాలను కనుక్కోవడం అంత సులభం కాదు.
4. కాలుష్య పన్ను (Pigouvian Corrective Taxes): బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని చక్కదిద్దడానికి ఎ.సి. పిగూ 'కాలుష్య పన్నును' సూచించాడు. కాలుష్యస్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి కాలుష్యం వల్ల సమాజానికి ఏర్పడుతున్న నష్టానికి సమానమైన ద్రవ్య విలువతో పన్నుల విధానాన్ని రూపొందించాలని పిగూ సూచించాడు. ఈ కాలుష్యపు పన్నునే పిగూవియన్ టాక్స్ (Pigouvian Tax) అంటారు. ఈ కాలుష్య పన్ను విధింపు కాలుష్య నియంత్రణకు పూర్తి పరిష్కారం కాకపోయినా, సంస్థలు ఉత్పత్తి చేస్తున్న హానికర కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణాన్ని గుర్తించవచ్చు. వాటివల్ల పర్యావరణ క్షీణతకు ఏర్పడుతున్న వ్యయాలను నిర్ణయించి బాధ్యుల నుంచే పరిహారాన్ని (పన్నుల రూపంలో) వసూలు చేయవచ్చు.

5. సబ్సిడీల ద్వారా ధనాత్మక బహిర్గత అంశాలను ప్రోత్సహించడం (Encouraging Positibe Externalities through Subsidies): సంస్థల వల్ల చేకూరుతున్న సాంఘిక ప్రయోజనం సబ్సిడీకి సమానంగా ఉంటే అది సంస్థకు ప్రోత్సాహకరంగా ఉండటంతోపాటు ఇతర సంస్థలకు మార్గదర్శకం అవుతుంది. ఉత్పత్తి పరిమాణం కూడా అల్పస్థాయి నుంచి అభిలషణీయ స్థాయికి పెరిగి, ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది.
ఉదా: విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వడం లేదా గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్యానెళ్ల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడం మొదలైనవి. అయితే సాంఘిక ప్రయోజనం, సబ్సిడీలను లెక్కించడంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్పత్తి పెరగకపోగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిని, సబ్సిడీలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
6. పబ్లిక్ వస్తువుగా పర్యావరణం (Environment of Public good): పబ్లిక్ వస్తువులకు మూడు లక్షణాలు ఉంటాయి. అవి:
1. ఉమ్మడి వస్తువులుగా అందరికీ అందుబాటులో ఉండటం. ఉదా: గాలి.
2. వీటి వాడకం నుంచి ఎవరినీ నిరోధించడానికి అవకాశం లేకపోవడం.
3. ఈ వనరులు అవిభాజ్యాలు. అంటే వీటిని వైయక్తిక లేదా చిన్న యూనిట్లుగా విభజించి, వాటి వాడకానికి ధర నిర్దేశించే అవకాశం ఉండదు. ధర చెల్లించినా, చెల్లించకపోయినా అందరూ సమానంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

 పర్యావరణం అందించే జీవవైవిధ్యం, ప్రకృతి సౌందర్యం, నదులు, జలాశయాలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, నీరు, పబ్లిక్ వస్తువులకు ఉదాహరణలు. ఇవి సంఘానికి చెందిన సామూహిక ఆస్తి లేదా ఉమ్మడి ఆస్తి. మార్కెట్ వస్తువులకు నిర్ణయించినట్లు వీటి వాడకానికి ధర నిర్ణయించలేం. ఒకవేళ ఎవరైనా ధరను చెల్లించడానికి ఇష్టపడకపోతే అలాంటి వినియోగదారులను వాడకం నుంచి నిరోధించే అవకాశం లేదు. ఉమ్మడి ఆస్తి వస్తువులైన వీటిపై అందరికీ అధికారం ఉండటం వల్ల వాటి వాడకానికి అందరూ సమానంగా పోటీ పడతారు. దాంతో వీటిని ఎవరికీ చెందని వస్తువులుగా పరిగణించి వృథా చేయడం, విచక్షణారహితంగా వాడుతుండటంతో నిల్వలు తరిగిపోయి పర్యావరణ అసమతౌల్యానికి కారణం అవుతున్నాయి. పబ్లిక్ వస్తువులను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నియంత్రిస్తూ, పరిమితులు విధిస్తూ, సంరక్షణ చర్యలు చేపడితే జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. తద్వారా సమాజంలో పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించొచ్చు.
7. ఆస్తి హక్కు: పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించడానికి మరొక పరిష్కారం ప్రయివేట్ ఆస్తి హక్కులు. సమర్థవంతమైన ఆస్తిహక్కుల నిర్మాణమే సమతౌల్య మార్కెట్లకు పునాది. సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థకు మూడు లక్షణాలుంటాయి.
1) వనరులపై వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా ఆస్తి హక్కులు ఉండి వాటికయ్యే వ్యయాలు, చేకూరే లాభాలు వారికి మాత్రమే చెందడం.
2) ఆస్తి హక్కును ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి మరో వ్యక్తి లేదా సంస్థకు మార్చడానికి వీలుండటం.
3) వనరులను ఇతరులు ఆక్రమించడానికి అవకాశం లేకుండా వాటి సొంతదారుడు వనరులను పరిమితంగా, సమర్థంగా వినియోగిస్తూ, వాటి పరిమాణం, నాణ్యత క్షీణించకుండా జాగ్రత్తగా చూసుకోవడం.
ఉదా: వ్యవసాయదారుడు తాను సేద్యం చేసే భూమిలో భూసారం తగ్గకుండా రసాయన ఎరువులు ఉపయోగించడం, పంటమార్పిడి చేయడం లాంటి చర్యలు తీసుకుంటాడు.

  తద్వారా పర్యావరణ వనరులను ఇష్టారీతిలో వినియోగించి వాటి క్షీణతకు కారణమవడం ఉండదు. అయితే ప్రకృతి వనరులపై ఆస్తిహక్కు అంటే మార్కెట్ వ్యవస్థలో కనిపించే ప్రయివేటీకరణే. దీనివల్ల ప్రకృతి వనరులపై కొద్దిమందికి ఆధిపత్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

 సామాన్యుల దుర్ఘటన (ఇక్కట్లు)

ఉమ్మడి ఆస్తివనరులైన పర్యావరణ వనరులపై సమాజంలోని వ్యక్తులందరికీ సమానమైన హక్కులుండటంతో సాంఘిక సంక్షేమాన్ని విస్మరించి, స్వలాభం కోసం విచక్షణారహితంగా వనరులను అవి అంతరించే స్థాయిలో దోపిడీ చేస్తారు. 1833లో విలియం ఫోస్టర్ లాయిడ్ (William Forster Lloyd) 'సామాన్యుల దుర్ఘటన' (Tragedy of Commons ) అనే భావనను ప్రవేశపెట్టాడు. దీనికి ఆధారం 'గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువుల పెంపకానికి, పచ్చిక బీళ్లను వాటి పచ్చదనం నశించే స్థాయిలో ఉపయోగించడంతో ఆ పచ్చిక బీళ్లు అంతరించడం' అనే అంశం.
 1968లో గారెట్ హార్డిన్ సామాన్యుల దుర్ఘటన సిద్ధాంతాన్ని జనాభా అభివృద్ధికి అన్వయించి అధిక సంతానం కుటుంబానికి లబ్ధి చేకూర్చినా, అధిక జనాభా వల్ల సమాజంపై రుణాత్మక ప్రభావం (Negative effect) పడుతుందని వివరించారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న పర్యావరణ వనరులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. వనరుల వినియోగంపై ఆంక్షలు, నిబంధనల అమలు లాంటి చర్యలు చేపట్టడంతో పాటు జనాభా నియంత్రణను అనుసరించాలని ఆయన సూచించారు.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - పర్యావరణం

ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే పర్యావరణంలో లభించే సహజవనరులే కీలకం. ప్రస్తుత మానవులు వాటిని ఉపయోగించుకుంటూ, తర్వాతి తరాలకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేయాలి. 


పర్యావరణం
పర్యావరణం అనే భావనలో జీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి. జీవ అంశాల్లో మొక్కలు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉంటే; నిర్జీవ అంశాల్లో గాలి, నీరు, భూమి తదితరాలు  ఉంటాయి. వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే పర్యావరణశాస్త్ర ముఖ్య ఉద్దేశం.


విధులు: పర్యావరణం ప్రధానంగా 4 ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.
* ఇది పునరుత్పాదకం అయ్యే, కాని వనరులను సరఫరా చేస్తుంది. పునరుత్పాదక వనరులకు అడవుల్లోని చెట్లు, మహాసముద్రాల్లోని చేపలు మొదలైనవి ఉదాహరణలు. పునరుత్పాదకంకాని వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు. 
* ఇది వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది.
* జెనెటిక్, జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవ మనుగడను కొనసాగిస్తుంది.

విపత్తు: ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు పర్యావరణం తన విధులను సమర్థంగా నిర్వహిస్తుంది. అయితే మానవ తప్పిదాలతో విపత్తులు సంభవించి జీవమనుగడే ప్రశ్నార్థకమవుతోంది. 


కారణాలు: 
* సహజ వనరుల పునరుత్పాదక రేటు కంటే వాటి వెలికితీత రేటు అధికంగా ఉండటం.
* ప్రకృతి తనలో కలుపుకోగల సామర్థ్యానికి మించి వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుండటం. పునరుత్పాదకం అయ్యే, కాని శక్తి వనరులను పెద్ద ఎత్తున వెలికి తీయడం వల్ల వాటిలో కొన్ని పూర్తిగా అంతరించి పోయాయి. వాటికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు పర్యావరణ క్షీణత కారణంగా గాలి, నీటి వనరుల్లో నాణ్యత తగ్గి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మీద చేసే వ్యయం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పోర క్షీణత లాంటి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పర్యావరణం ప్రతికూల ప్రభావాలతో ఖర్చులు అధికమయ్యాయి. 


మూలం: పారిశ్రామిక విప్లవానికి ముందు వనరుల సరఫరా కంటే డిమాండ్‌ తక్కువగా ఉండేది. ఫలితంగా పునఃసృష్టి ద్వారా వనరుల సమతౌల్యానికి వీలుండేది. ఆవరణ వ్యవస్థలో వ్యర్థాలు తక్కువగా ఉండేవి. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల వల్ల వనరులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో వ్యర్థాలు పెరిగి అనేక సమస్యలు ఆవిర్భవించాయి.


గ్లోబల్‌ వార్మింగ్‌ 
భూవాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు పెరిగిపోయి, భూమి సగటు ఉష్ణోగ్రతలు అధికం కావడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు. శిలాజ ఇంధనాల వాడకం, అడవులు నరకడం మొదలైన మానవ చర్యల వల్ల గాలిలో  CO2, మీథేన్‌ లాంటి గ్రీన్‌హౌస్‌  వాయువులు ఎక్కువయ్యాయి. వీటికి ఉష్ణాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. దీంతో భూఉపరితలం వేడెక్కుతోంది. గత వందేళ్లలో భూఉపరితల ఉష్ణోగ్రతలు 1.1°F (0.6°C) పెరిగాయి. దీంతో ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోయి, సముద్ర మట్టం పెరిగింది. 


ఓజోన్‌ పొర క్షీణత: స్ట్రాటో ఆవరణంలో ఉండే క్లోరిన్, బ్రోమిన్‌ సంబంధ పదార్థాల వల్ల ఓజోన్‌ పొర క్షీణిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFC), బ్రోమోఫ్లోరోకార్బన్లు  (Halons) వాతావరణంలో చేరి క్లోరిన్, బ్రోమిన్‌ పదార్థాలుగా మారుతున్నాయి. 
* అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర అధికంగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని క్షీణత వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి, మానవుల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. జలాశయాల్లో ఫొటోప్లాంక్టన్‌ (నాచు)ల ఉత్పత్తి తగ్గి, జలచరాలను ప్రభావితం చేస్తోంది. 
* ఓజోన్‌ పొరను కాపాడేందుకు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం  CFC, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథేన్‌ (మిథైల్‌ క్లోరోఫాం) లాంటి రసాయనాల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. CFCకి ప్రత్యామ్నాయంగా వాడుతున్న HFC (హైడ్రోఫ్లోరోకార్బన్‌)లు కూడా ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
* ఓజోన్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తున్నారు.


భారతదేశ పర్యావరణ పరిస్థితి 
భారతదేశంలో పర్యావరణం రెండు కారణాల వల్ల క్షీణిస్తోంది. అవి: 
1. పేదరికం    2. పారిశ్రామికాభివృద్ధి


పేదరికం: దేశంలో అనేకమంది ప్రజలు తమకు లభించిన సహజ వనరులను (ఉదా: వంట చెరకు) అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. పేద వర్గాల ప్రజలు తమ మనుగడ కోసం పర్యావరణంపైనే అధికంగా అధారపడుతున్నారు. దీంతో వారికి తగినంత ఆహారం, ఆరోగ్యదాయక జీవన ప్రమాణాలు లభించడంలేదు. ఈ విధంగా పర్యావరణం, పేదరికం ఒకదానికొకటి అంతర సంబంధాన్ని కలిగిఉన్నాయి. పేదరికం పర్యావరణంపై అధికంగా ఒత్తిడి కలగజేస్తుంటే, పర్యావరణ సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.   


పారిశ్రామికాభివృద్ధి: దీనివల్ల పర్యావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా వాయు, నీటి కాలుష్యాలు; మృత్తికా క్రమక్షయం; అటవీ నిర్మూలన; జీవవైవిధ్యం దెబ్బతినడం లాంటి అనేక అంశాలు పర్యావరణ సమస్యలుగా ఉన్నాయి.


మృత్తికా క్షీణతకు కారణాలు
* అటవీ నిర్మూలన.
* వంటచెరకు, పశుగ్రాసం సేకరణ 
* పోడువ్యవసాయం  నీ అడవుల్లో కార్చిచ్చు
* మృత్తికా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం 
* ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం 
* సాగునీటి వ్యవస్థల నిర్వహణలో సరైన  ప్రణాళిక లోపించడం
* భూగర్భ జలాలను అధికంగా తోడెయ్యడం 
* వ్యవసాయం, ఇళ్లు, పరిశ్రమల కోసం పరిమితంగా ఉన్న భూమిపై ఒత్తిడి కలిగించడం వల్ల మృత్తికా క్షీణత ఏర్పడుతుంది.
  మన దేశంలో తలసరి అటవీ భూమి 0.08 హెక్టార్లుగా ఉంది. మనిషి కనీస అవసరాలు తీర్చాలంటే అది 0.47 హెక్టార్లుగా ఉండాలి. మన దేశంలో ఏడాదికి 5.3 బిలియన్‌ టన్నుల మృత్తికా క్రమక్షయం జరుగుతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనివల్ల భూమిలోని NPK పోషకాలను అధిక మొత్తంలో కోల్పోతున్నాం.


వాయు కాలుష్యం 
మన దేశంలో వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో; పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నచోట అధికంగా ఉంటోంది. నగరాల్లో నివసించే 80% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడ గాలి కలుషితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 పారిశ్రామిక దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దీంతోపాటు పర్యావరణ కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ, ప్రమాదాలకు అవకాశం లాంటి అంశల్లోనూ మనం ముందున్నాం.


నీటి కాలుష్యం
 భారత్‌లో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటుచేశారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ సంస్థలు కాలుష్య నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు అందిస్తాయి.
 

సుస్థిరాభివృద్ధి 
పర్యావరణ సంరక్షణ, దాని అభివృద్ధి కోసం 1992లో ‘పర్యావరణం - అభివృద్ధి’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED - United Nations Conference on Environment and Development) జరిగింది. ఇందులో ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి’’గా  నిర్వచించారు. 
* ‘‘భవిష్యత్తు తరాలవారికి భూగ్రహాన్ని మంచిగా అందించాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత తరాల వారిపై ఉంది’’ అని నార్వే మాజీ ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ పేర్కొన్నారు. 
* సుస్థిరాభివృద్ధి సాధించాలంటే కింది చర్యలు చేపట్టాలని పర్యావరణ ఆర్థికవేత్త హెర్నన్‌ డేలీ పేర్కొన్నారు.
* సముద్రంలో ప్రయాణించే నౌకలో అది మోయగలిగే సామర్థ్యం మేరకే ప్రజలను ఎక్కిస్తారు. అలాగే, పర్యావరణం భరించగల పరిమితులలోపు మాత్రమే మానవ జనాభా ఉండాలి.
* ఉత్పాదకాలను సమర్థవంతంగా వాడే సాంకేతిక ప్రగతి కావాలి.
* పునరుత్పాదక శక్తి వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే వీటి వెలికితీత వాటి పునఃసృష్టి కంటే తక్కువగా ఉండాలి.
* పునరుత్పాదకం కాని శక్తి వనరుల తగ్గుదల రేటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల ఉత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండకూడదు.
* కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాలను సరిచేయాలి.


సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాలు 
సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం: భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గ్రీన్‌హౌస్‌ వాయువు CO2తో పాటు బూడిద (fly ash)ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. బూడిదను సరిగ్గా వినియోగించకపోతే భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెద్దఎత్తున అడవులను నిర్మూలిస్తున్నారు. ఈ పరిమితుల నేపథ్యంలో పవన, సౌర శక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అధికంగా వినియోగించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో గోబర్‌ గ్యాస్, ఎల్‌పీజీని ఉపయోగించడం: గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గాలి కలుషితమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీని అందించాలి. ప్రజలు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందకు రాయితీలు, రుణాలు అందించాలి.
పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాడకం: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)లో అధిక పీడనం వద్ద మీథేన్‌ను నిల్వ చేస్తారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యకారకాలను విడుదల చేస్తుంది. దిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో సీఎన్‌జీ వాహనాల వాడకం వల్ల అక్కడ వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. 
చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు: పర్వత ప్రాంతాల్లో నిరంతరం ప్రవహించే ప్రవాహాల శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టు శక్తిని సరఫరా చేస్తాయి.
సంప్రదాయ విజ్ఞానం, పద్ధతులు:  పూర్వం భారతీయులు పర్యావరణంలో భాగంగా జీవించేవారు. వివిధ రకాల వృక్షజాతుల నుంచి మూలికలు తయారుచేసి వాటిని వైద్యంలో వాడేవారు. భారత్‌లో పాశ్చాత్య వైద్య విధానం వచ్చాక మన సంప్రదాయ పద్ధతులైన ఆయుర్వేదం, యునాని మొదలైనవి అడుగున పడిపోయాయి. మళ్లీ వీటిని ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది.
బయో కంపోస్టింగ్‌: వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో గత 5 దశాబ్దాలుగా కంపోస్ట్‌ వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. వానపాములు సులభంగా సేంద్రీయ పదార్థాన్ని కంపోస్ట్‌గా మార్చగలవు. కాబట్టి రైతులు  బయో కంపోస్టింగ్‌ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టాలి.
బయోపెస్ట్‌ కంట్రోలింగ్‌: రసాయన పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి, జల వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. వాటి అవశేషాలు ఆహార ఉత్పత్తుల్లో చేరడం వల్ల మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వేప లాంటి వృక్ష ఉత్పత్తులను పెస్టిసైడ్లుగా ఉపయోగించాలి. మిశ్రమ వ్యవసాయం, పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలి.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి

   

అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.


    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 

    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం

    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 

    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
లక్ష్యాలు

    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌
 

సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి
* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 
* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.
* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.
* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.
* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  
1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.
 

3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.
 

6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.
 

7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.

8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.
 

10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.
 

11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 

12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.
 

13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.
 

14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.
 

15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.
 

16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.
 

17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో జీవ సాంకేతికత

 అనువర్తనాలు


పర్యావరణానికి ప్రధాన సమస్యలుగా ఉన్న అటవీ నిర్మూలన, కాలుష్య నివారణలో జీవ సాంకేతికశాస్త్రాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. 


 పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో జీవ సాంకేతికశాస్త్రం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శిలాజ ఇంధనాల స్థానంలో రెన్యువబుల్‌ ఇంధనాల వినియోగాన్ని, క్లీన్‌ ఎనర్జీ వనరులను పెంచి గ్లోబల్‌ వార్మింగ్, క్లైమేట్‌ ఛేంజ్‌ను గణనీయంగా తగ్గించగలిగారు. 


 వాయు కాలుష్య కారకాలైన కణ కాలుష్య ( particle pollution ) పదార్థాలను గుర్తించడానికి జీవ సాంకేతిక విజ్ఞానశాస్త్రం ఎంతగానో తోడ్పడుతుంది. 


 పర్యావరణంలోని హానికర రసాయన కాలుష్య కారకాలను నిర్మూలించడంలో జీవ సాంకేతికశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. 


 ఘన వ్యర్థాల నిర్వహణలో; పర్యావరణకారక ఎరువులు, పెస్టిసైడ్లు, బయోసెన్సార్ల రూపకల్పనలో విశేష సేవలు అందిస్తుంది. 


 జీవ సాంకేతికత ద్వారా సృష్టిస్తున్న నూతన ఆవిష్కరణలు వ్యర్థాల నుంచి పునర్వినియోగ వస్తువుల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.


జీవ సాంకేతికత - కాలుష్య నివారణ


ఘన వ్యర్థాల నిర్వహణ: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు అధిక మొత్తంలో ఉత్పన్నమవుతాయి. వీటిలో పరిశ్రమల నుంచి వచ్చే గ్లాస్, ప్లాస్టిక్, ఇతర బయోడీగ్రేడబుల్‌ పదార్థాలు (ఆహార వ్యర్థాలు, పౌల్ట్రీ - పశు పెంపక కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలు) కూడా ఉంటాయి. 


నీ గ్రామీణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను నిర్వహించేందుకు సహజంగా వాటిని సేద్యానికి పనికిరాని నేలలో పూడుస్తారు. 


బయో రెమిడియేషన్‌: ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలోని హానికారక రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తారు. 


 ఈ వ్యర్థాలు సహజ విచ్ఛిన్న ప్రక్రియను అనుసరించకుండా, వాతావరణంలో పేరుకుపోయి ఉంటాయి. ఇవి ఆవరణ వ్యవస్థ సమతౌల్యతకు భంగం కలిగిస్తాయి. 


 బయో రెమిడియేషన్‌ ప్రక్రియ ద్వారా ఈ వ్యర్థాలను తొలగించవచ్చు. దీన్నే బయో రీస్టోరేషన్‌ లేదా బయో ట్రీట్‌మెంట్‌ అని కూడా పిలుస్తారు. 


 ఈ ప్రక్రియలో వ్యర్థాల విచ్ఛిన్నానికి జీవావరణ వ్యవస్థల్లో సహజంగా నివసించే సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయి. 


 ఆయిల్‌ స్పిల్స్‌ను (నీటిపై ఉండే చమురు తెట్టు) తొలగించడానికి, కలుషితమైన భూగర్భ జలాలను శుద్ధి చేయడానికి బయో రెమిడియేషన్‌ ప్రక్రియను వినియోగిస్తున్నారు. 


 వాతావరణ కాలుష్యం వల్ల ఆవరణ వ్యవస్థకు కలిగే జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.


 ఈ ప్రక్రియలో శుద్ధి చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. దీన్ని అత్యంత తక్కువ వ్యయం, శ్రమతో చేయొచ్చు.


కంపోస్టింగ్‌ ప్రక్రియ: ఘన వ్యర్థాలను వాయు రహిత లేదా అవాయు ప్రక్రియలో సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసినప్పుడు హ్యూమస్‌ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది సహజ 


పర్యావరణంలో కలిసి పర్యావరణహితంగా పనిచేస్తుంది. 


 ఈ ప్రక్రియలో ఘన వ్యర్థాలు ఫెర్మెంటేషన్‌ విధానం ద్వారా తక్కువ తేమతో చర్య జరిపి, నేలను గుల్లచేసి సారవంతంగా మారుస్తుంది. ఈ విధానాన్ని సహజ వ్యవసాయ పద్ధతుల్లో వినియోగిస్తున్నారు. 


 దీని ద్వారా నేలలో సహజసిద్ధంగా ఉండాల్సిన పదార్థాలు అభివృద్ధి చెందుతాయి.


జీవ ఉత్ప్రేరకాలు: సహజ వాతావరణంలో లభ్యమయ్యే జీవ ఉత్ప్రేరకాలు (బయో క్యాటలిస్ట్స్‌) హానికర 


రసాయనాలను డీటాక్సిఫై చేసి, పర్యావరణంలోకి విడుదల చేస్తున్నారు. 


 పరిశ్రమల నుంచి లభ్యమయ్యే మిథిలిన్‌ క్లోరైడ్, ఇతర క్యాన్సర్‌ కారకాలను శుద్ధి చేయడానికి కూడా జీవ ఉత్ప్రేరక ఎంజైమ్‌లను వినియోగిస్తున్నారు. 


 ప్రత్యేక తరగతికి చెందిన బ్యాక్టీరియాను బయో రియాక్టర్లలో వాడినప్పుడు అవి హానికారక కాలుష్య కారకాలను ఉపయోగించుకుని జీవావరణంలోకి కార్బన్‌ డైఆక్సైడ్, నీరు, ఇతర లవణాలను మాత్రమే విడుదల చేస్తాయి.


బయో సెన్సార్లు: పర్యావరణంలో లేదా వివిధ వ్యవస్థల్లో ఉన్న పదార్థాల గాఢతను గుర్తించడానికి ఈ రకమైన సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. 


 జీవులను సెన్సార్లుగా ఉపయోగించి ఆయా పదార్థాలు లేదా పర్యావరణం గురించి విశ్లేషించడానికి వీటిని ఉపయోగిస్తారు. 


 ఎంజైమ్‌లు, యాంటీబాడీస్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మొదలైనవి బయో సెన్సార్లుగా వ్యవహరిస్తాయి. 


 వాతావరణంలోని కాలుష్య కారకాలను గుర్తించడానికి; క్లినికల్‌ రిసెర్చ్, ఇమ్యూనొలాజికల్, జెనెటిక్‌ రిసెర్చ్‌ మొదలైన వాటిని అంచనా వేయడానికి బయో సెన్సార్‌లను ఉపయోగిస్తున్నారు. 


 కొన్ని రకాల సూక్ష్మజీవులు బయో మార్కర్లుగా లేదా బయో ఇండికేటర్లుగా పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లోని కాలుష్య స్థాయులను, పదార్థాల లభ్యతను ఈ మార్కర్లు తమ ద్వారా ప్రసరింపజేసి తెలియజేస్తాయి.


ఆయిల్‌ ఈటింగ్‌ బగ్స్‌: సముద్రాల్లో ప్రమాదవశాత్తు కలసి పోయిన చమురు నిల్వలు సముద్ర ఆవరణ వ్యవస్థకు విఘాతాన్ని కలిగిస్తాయి. ఇది తెట్టుగా ఏర్పడి సముద్ర జీవులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది అక్కడి జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. 


 ఈ సమస్యను నివారించడానికి శాస్త్రవేత్తలు సముద్ర నీటిపై తేలియాడే చమురు లేదా నూనెను తినే సూక్ష్మజీవులను ఆయా ప్రాంతాల్లో పెంచుతున్నారు. 


బయో మైనింగ్‌: మైనింగ్‌ ప్రాంతాల్లో కాలుష్యం అత్యధికంగా ఉంటుంది. దీన్ని నియంత్రించడంలో ఆధునిక జీవ సాంకేతికశాస్త్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మైనింగ్‌ వల్ల ఉత్పన్నమయ్యే అత్యధిక వేడిని తగ్గించడానికి దీని అనువర్తనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 


 థయోబాసిల్లస్‌ ఫెరాక్సిడెన్స్‌ అనే బ్యాక్టీరియా రాగి గనుల వల్ల కలిగే కాలుష్య ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తోంది. 


బయో స్క్రబ్బింగ్‌: ఈ ప్రక్రియ ద్వారా అత్యధిక హానికారక, ఘాటు వాసనలను కలిగించే కాలుష్య కారకాలను తగ్గిస్తారు. 


 వివిధ పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్‌ వ్యర్థాలను, ఆయిల్‌ రిఫైనరీల నుంచి వచ్చే సహజవాయువులను శుద్ధి చేయడానికి బయో స్క్రబ్బింగ్‌ ప్రక్రియను వినియోగిస్తారు. దీనికోసం వివిధ రకాల సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నారు. 


పెస్టిసైడ్‌ల ప్రభావం తగ్గించడం: రసాయన కీటక నాశనులు, ఎరువులను పరిమితికి మించి వాడినప్పుడు వివిధ రకాల పర్యావరణ సమస్యలు తలెత్తున్నాయి. వీటిని నివారించేందుకు అధునాతన జీవ సాంకేతికశాస్త్ర పద్ధతులను ఉపయోగిస్తారు.


బయో ఎనర్జీ: బయోగ్యాస్, బయోమాస్, హైడ్రోజన్‌ మొదలైన వాటిని బయో ఎనర్జీగా పరిగణిస్తారు. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగిస్తారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 


 ఈ జీవశక్తిని గృహాలు, పరిశ్రమల నుంచి అంతరిక్షం వరకు శక్తి వనరుగా వినియోగిస్తున్నారు. జీవ ద్రవ్యరాశి (బయోమాస్‌ ఎనర్జీ) నుంచి ఉత్పన్నమయ్యే శక్తిని అత్యంత పరిశుభ్రమైన గ్రీన్‌ ఎనర్జీగా పరిగణిస్తారు. 


 ఈ బయో ఎనర్జీని అత్యంత పర్యావరణహితమైందిగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ దీనిపై పరిశోధనలను వేగవంతం చేశాయి.


డిజైనర్‌ బగ్స్‌: ప్రపంచంలో లక్షల సంఖ్యలో రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటిలో కొన్ని బయోడీగ్రేడబుల్‌గా మరికొన్ని వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. 


 నాన్‌ బయోడీగ్రేడబుల్‌ రసాయన పదార్థాలను (పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌) సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చేయొచ్చు. దీనికోసం జన్యు మార్పిడి బ్యాక్టీరియాను 


(సూడోమోనాస్‌ సూడోఆల్కలి, డీసల్ఫిటో బ్యాక్టీరియం) సృష్టించారు.


 ఈ రకమైన బ్యాక్టీరియాను డీక్లోరినేషన్, 1 - 160 పి.పి.ఎం. గాఢతను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.


బయో ప్లాస్టిక్స్‌: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు బయో ప్లాస్టిక్స్‌ను గుర్తించారు. సాధారణ ప్లాస్టిక్‌ను శిలాజ ఇంధనాలు లేదా పెట్రో పదార్థాల నుంచి తయారు చేస్తారు. ఇవి గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు, రసాయనాలను వెలువరిస్తాయి. వీటిని రీసైక్లింగ్‌ చేయడం కష్టం.


 బయో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సులువుగా రీసైకిల్‌ చేయొచ్చు. తద్వారా పర్యావరణంపై కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ను తగ్గించవచ్చు. 


 బయో ప్లాస్టిక్‌ ఉత్పత్తి కొంచెం ఖర్చుతో కూడుకుంది. అయినప్పటికీ ప్లాస్టిక్‌ల ద్వారా వచ్చే చెడు ప్రభావాలైన ఆహార రుచి మార్పు, క్యాన్సర్‌ కారకాలను బయో ప్లాస్టిక్‌ల ద్వారా నివారించవచ్చు. 


 బయో ప్లాస్టిక్‌ను వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. సెల్యులోజ్‌తో తయారైన బయో ప్లాస్టిక్‌లను ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీలో విరివిగా వాడుతున్నారు. పిండి పదార్థాలతో తయారైన థర్మో ప్లాస్టిక్‌ను ఫార్మసీ రంగంలో క్యాప్సూల్స్‌ తయారీలో వినియోగిస్తున్నారు. పంట పొలాల నుంచి లభ్యమయ్యే పిండి పదార్థాలను ఫెర్మెంటేషన్‌ ప్రక్రియ ద్వారా పులియబెట్టి పాలీలాక్టిక్‌యాసిడ్‌ ( PLA ) ను తయారు చేస్తారు. దీన్ని మొబైల్‌ ఫోన్ల కేసులు, కప్పులు, బాటిళ్ల తయారీలో వినియోగిస్తున్నారు. పాలీహైడ్రాక్సీబ్యుటిరేట్‌ను (PHB) బ్యాంకు నోట్లు, వివిధ కార్ల భాగాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఫొటోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ పదార్థాలు కాంతి తగలగానే విచ్ఛిన్నం అవుతాయి.


రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌