మాదిరి ప్రశ్నలు
1. 1922 లో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు?
జ: చిత్తరంజన్దాస్
2. కిందివారిలో మార్పు కోరని వర్గానికి చెందనివారు?
ఎ) వల్లభాయ్ పటేల్ బి) ఎం.ఎ. అన్సారీ
సి) రాజగోపాలాచారి డి) విఠల్భాయ్ పటేల్
జ: డి (విఠల్భాయ్ పటేల్)
3. స్వరాజ్య పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి?
జ: మోతీలాల్ నెహ్రూ
4. స్వరాజ్యపార్టీ కృషితో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
జ: అలెగ్జాండర్ ముద్దిమాన్
5. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి?
జ: బిర్కెన్ హెడ్
6. స్వదేశీ సంస్థానాలతో సంబంధాలను మెరుగు పరచుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘం?
జ: బట్లర్
7. సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?
జ: బాల్డ్విన్
8. ప్రజారక్షణ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్న పార్టీ?
జ: స్వరాజ్య
9. నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగం కానిది?
జ: కుటీర పరిశ్రమలు
10. సైమన్ కమిషన్ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారు?
జ: మద్రాసు
11. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యటించింది?
జ: 1928
12. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని చంపింది?
జ: భగత్సింగ్
13. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించమని సవాలు విసిరిన వ్యక్తి?
జ: బిర్కెన్ హెడ్
14. నెహ్రూ నివేదికపై జిన్నాతో తీవ్రంగా విభేదించింది?
జ: ఎం.ఆర్. జయకర్