మాదిరి ప్రశ్నలు
1. జైళ్లలో దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా 63 రోజులపాటు నిరాహారదీక్ష చేసి మరణించిన వ్యక్తి?
జ: జతిన్దాస్
2. రైతులు విదేశీ పాలన నుంచే కాక భూస్వాములు, పెట్టుబడిదారుల పాలన నుంచీ విముక్తి పొందాలన్న వ్యక్తి?
జ: భగత్సింగ్
3. అఖిల భారత కిసాన్ సభ మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ: స్వామి సహజానంద సరస్వతి
4. క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది?
జ: 1942 మార్చి
5. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసిన మొదటి మహిళ?
జ: కాదంబిని గంగూలీ
6. 'వీపుమీద కొట్టమని ప్రార్థించండి, పొట్టమీద కొట్టొద్దని చెప్పండి' అని పేర్కొన్నది?
జ: దాదాబాయి నౌరోజీ
7. 1907 లో లండన్లో జరిగిన ఒక బహిరంగ సభలో సర్ కర్జన్ విల్లీని కాల్చి చంపిన వ్యక్తి?
జ: మదన్లాల్ డింగ్రా
8. ''విభజించి, భారతదేశాన్ని విడిచి వెళ్లు" అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ?
జ: ముస్లింలీగ్
9. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నాటి భారత వైస్రాయ్?
జ: వేవెల్
10. స్వతంత్ర పార్టీ స్థాపకుడు ఎవరు?
జ: సి. రాజగోపాలాచారి