టెట్లో మెరవాలంటే పాఠ్యాంశాలపై పట్టుతోపాటు పరీక్ష విధానంపై పూర్తి అవగాహన అవసరం. మౌలిక అంశాలపై సాధన చేయడం ఎంతో ముఖ్యం. వీటిపై అవగాహన పెంచుకుంటే విజయం మీదే.
* ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ను పరిశీలించి, అవగాహన చేసుకోవాలి.
* మౌలిక అంశాలకూ, ప్రాథమిక భావనలకూ ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత ఏర్పరచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్ పూర్తి అధ్యయనానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని, సన్నద్ధత ప్రారంభించాలి.
* తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని, టెట్లో నిర్దేశించిన సిలబస్ ప్రకారం అంశాలు, భావనలను అవగాహనతో అభ్యసించాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున ప్రధాన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
* పునశ్చరణ చాలా అవసరం. చదివిన అంశాలను పునశ్చరణ చేస్తే మంచి స్కోరుకు అవకాశం వుంది.
* సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్ట్యా ముఖ్య అంశాలనే అభ్యసించి, అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగు పరచుకోవచ్చు.
మౌలిక అంశాలే ముఖ్యం
Posted Date : 06-11-2020
Previous Papers
- APTET Paper-1A SGT (Session-1) &
- APTET Paper-1A SGT (Session-2) &
- APTET Paper-1A SGT (Session-1) &
- APTET Paper-1A SGT (Session-2) &
- APTET Paper-1A SGT (Session-1) &
విద్యా ఉద్యోగ సమాచారం
- Latest Current Affairs: 04-05-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- Latest Current Affairs: 04-05-2024 Current Affairs (English)
- Inter: ఆన్లైన్లో ఇంటర్ పునఃమూల్యాంకనానికి ఏర్పాట్లు
- Distance degree: పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
- TS set: టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
- AP ICET: మే 6న పరీక్ష, 48,828 మంది దరఖాస్తు
Model Papers
- AP TET (Paper-1) - 1
- Tet(paper-2a, maths&science) - 2
- Tet(paper-2a, maths&science) - 1
- Tet(paper-2a, social studies) - 2
- Tet(paper-2a, social studies) - 1