మాదిరి ప్రశ్నలు
1. శివకవుల్లో వీరశైవమత ప్రభావం ఉన్నవారు?
జ: పాల్కురికి సోమన
2. 'కవిరాజ శిఖామణి' ఎవరు?
జ: నన్నెచోడుడు
3. కిందివాటిలో అలభ్య రచన ఏది?
1) ఎఱ్ఱన రామాయణం 2) శ్రీగిరిశతకం 3) రెండూ 4) రెండూ కావు
జ: 3 (రెండూ)
4. పాల్కురికి సోమన....
1) సంస్కృతంలో రచనలు చేశారు 2) కన్నడంలో రచనలు చేశారు
3) తెలుగులో రచనలు చేశారు 4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
5. తెలుగులో తొలి శతకం?
జ: వృషాధిప శతకం
6. తెలుగులో తొలి రామాయణకర్త?
జ: గోన బుద్ధారెడ్డి
7. భాస్కర రామాయణ కవులు ఎంతమంది?
జ: నలుగురు
8. మొల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చింది?
జ: రామచంద్రుడికి
9. తెలుగులో మొదట జ్ఞానపీఠ్ అందుకున్న రచన?
జ: శ్రీమద్రామాయణ కల్పవృక్షం
10. వచన రామాయణం రాసినవారు?
జ: ఉషశ్రీ