• facebook
  • whatsapp
  • telegram

సమాజం /జనసముదాయం  

1. గ్రామీణ ప్రజల ప్రధాన వృత్తి -
జ: వ్యవసాయం

 

2. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త -
జ: రాజారామ్మోహన్‌రాయ్

 

3. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న సమాజం ఏది?
జ: గిరిజన

 

4. కిందివాటిలో ఏది సాంఘిక దురాచారం కాదు?
     ఎ) వరకట్నం         బి) అస్పృశ్యత         సి) వివాహం         డి) వెట్టి చాకిరి
జ: సి (వివాహం)

 

5. వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం-
జ: 1961

 

6. 'చతుర్వర్ణ వ్యవస్థ'లో భూమిని సాగుచేసి వర్తక వ్యాపారాలు చేసేవారు-
జ: వైశ్యులు

 

7. గృహహింస నిరోధ చట్టం చేసిన సంవత్సరం -
జ: 2005

 

8. ప్రజల సముదాయాలతో కూడిన సమాహారాన్ని ఏమంటారు?
జ: సమాజం

 

9. అంటరానికులాల వారిని 'హరిజనులు' అని పిలిచింది ఎవరు?
జ: గాంధీజీ

 

10. అస్పృశ్యతను ఒక శాపంగా విమర్శించిన వారు
జ: గాంధీజీ

 

11. 'అస్పృశ్యత హిందూ మతంలోని జీవశక్తిని తినే ఒక విషక్రిమి' అని వర్ణించిన వారు -
జ: గాంధీజీ

 

12. అక్షరాస్యత తక్కువగా ఉండే సమాజం -
జ: గిరిజన

 

13. ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే సమాజం -
జ: పట్టణ

 

14. వేట ప్రధాన వృత్తిగా ఉన్న సమాజం -
జ: గిరిజన

 

15. ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉన్నారు?
జ: 20%

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌