మాదిరి ప్రశ్నలు
1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు?
జ: పోర్చుగల్
2. భారతదేశంలో డచ్వారి తొలి వర్తక స్థావరం?
జ: మచిలీపట్నం
3. అంబోయినా వధ ఏ దేశాల మధ్య జరిగిన సంఘర్షణ?
జ: డచ్, ఇంగ్లండ్
4. ఆంగ్లేయులు 'సెయింట్ డేవిడ్ కోట'ను ఎక్కడ నిర్మించారు?
జ: కడలూరు
5. ఫ్రెంచివారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబ్
6. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించినవారు?
జ: ఫ్రాంకోయిస్ మార్టిన్
7. కింది అంశాలను జతపరచండి.
i) వాన్స్పెల్ట్ a) ఇంగ్లండ్
ii) విలియమ్ హాకిన్స్ b) ఫ్రాన్స్
iii) డి-ఆల్మడా c) నెదర్లాండ్స్
iv) ఫ్రాంకోయిస్ మార్టిన్ d) పోర్చుగల్
జ: i-c, ii-a, iii-d, iv-b
8. భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపావాసులు?
జ: పోర్చుగల్
9. నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు?
జ: డి-ఆల్మడా
10. భారతదేశంలో మిరప, పొగాకు పంటలను ప్రవేశపెట్టినవారు?
జ: పోర్చుగీసులు