• facebook
  • whatsapp
  • telegram

మిక్చర్స్‌ అండ్‌ అలిగేషన్‌

1. రెండు రకాల కాఫీ పొడుల ధరలు వరుసగా కేజీ రూ.3000, రూ.2500. వీటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఫలిత మిశ్రమం విలువ కేజీ రూ.2700 అవుతుంది?

1)  1 : 2        2) 1 : 3     3) 2 : 3      4)  3 : 2

సమాధానం: 3


 

2. ఒక కార్యాలయంలోని ఉద్యోగుల సగటు వేతనం రూ.50,000. అందులో అధికారుల సగటు జీతం రూ.1,40,000, మిగిలిన ఉద్యోగుల సగటు వేతనం  రూ.40,000. ఆ ఆఫీసులోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 750. అయితే ఉద్యోగుల్లో ఎంతమంది అధికారులు ఉన్నారు?

1) 50        2) 75     3) 160    4) 80

సాధన:


కార్యాలయంలో అధికారులు, మిగిలిన ఉద్యోగుల నిష్పత్తి  = 10,000 : 90,000 = 1 : 9

అధికారుల సంఖ్య =

= 75 మంది   

 సమాధానం: 2 



3. ఒక పాఠశాలలో 280 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాలుర సగటు వయసు 13 ఏళ్లు. బాలికల సగటు వయసు 11 సంవత్సరాలు. మొత్తం విద్యార్థుల సగటు వయసు 11 1/2 ఏళ్లు. 

అయితే ఆ పాఠశాలలో మొత్తం ఎంతమంది బాలికలు ఉన్నారు?

1) 210     2) 180     3) 175      4) 200 

సాధన: 


= 1: 3

పాఠశాలలోని బాలికల సంఖ్య 

సమాధానం: 1



4. ఒక తరగతిలో బాలుర సగటు బరువు 69.3 కేజీలు. బాలికల సగటు బరువు 59.4 కేజీలు. మొత్తం విద్యార్థుల సగటు బరువు 63.8 కేజీలు. అయితే ఆ తరగతిలోని బాలుర శాతం?

1) 40%        2)    3)               4) 60%

సాధన:

 
బాలబాలికల నిష్పత్తి = 4.4 : 5.5

= 4.4 : 5.5

= 4 : 5

  



 

5. ఒక వసతిగృహంలో 230 మంది బాలురు, కొంతమంది బాలికలు ఉన్నారు. ప్రతి విద్యార్థికి సగటున నెలకు 8.1 కేజీల బియ్యం అవసరం. బాలురు సగటున 10.25 కేజీలు, బాలికలు సగటున 4.5 కేజీలు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఆ వసతిగృహంలో ఉన్న బాలికలు ఎంతమంది?

1) 144     2) 128        3) 72       4) 86

సాధన:

   

బాలురు, బాలికల నిష్పత్తి = 3.6 : 2.15

= 360 : 215  ⇒ 72 : 43

వసతిగృహంలో ఉన్న బాలికల సంఖ్య 


    సమాధానం: 4


6. ఒక వ్యాపారి 80 డజన్ల నారింజ పండ్లను విక్రయించాడు. అతడు కొన్ని పండ్లను 4% నష్టానికి మిగిలిన వాటిని కొన్న ధరకే అమ్మాడు. మొత్తం మీద అతడికి 3% నష్టం వచ్చింది అయితే నష్టానికి అమ్మిన నారింజ పండ్లు ఎన్ని? (డజన్లలో)

1) 30      2) 25      3) 45       4) 60 

సాధన: 

నష్టానికి అమ్మిన నారింజ పండ్లకు, కొన్న ధరకి అమ్మిన నారింజ పండ్ల సంఖ్యకు ఉన్న నిష్పత్తి = 3 : 1

నష్టానికి అమ్మిన నారింజ పండ్ల సంఖ్య 

= 60 డజన్లు 

సమాధానం: 4



7. ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఒక పరీక్షలో వచ్చిన సగటు మార్కులు 63. బాలురు, బాలికల సగటు మార్కులు వరుసగా 65, 62. అయితే ఆ తరగతిలోని బాలురు ఎంతమంది?

1) 30     2) 25       3) 24       4) 20

సాధన: 


బాలురు, బాలికల నిష్పత్తి = 1 : 2

 

సమాధానం: 4


           

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌