మాదిరి ప్రశ్నలు
1. శాతవాహనుల కాలంలో వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణ చూసేది ఎవరు?
ఎ) గౌల్మిక బి) తిలపిష్టక సి) కొలిక డి) హాలిక
జ: (ఎ)
2. మొదటిసారిగా దక్కన్లో భూములను దానం చేసే విధానాన్ని ప్రారంభించింది ఎవరు?
ఎ) మౌర్యులు బి) శాతవాహనులు సి) ఇక్ష్వాకులు డి) విష్ణుకుండినులు
జ: (బి)
3. శాతవాహనుల కాలంలో రైతులు తాము పండించిన పంటలో రాజుకు చెల్లించే భాగాన్ని ఏమనేవారు?
ఎ) బలి బి) దయామేయం సి) శిస్తు డి) సుంకం
జ: (బి)
4. 'శతసహస్ర హాలక' బిరుదున్న పాలకుడు ఎవరు?
ఎ) వాశిష్టీపుత్ర శాంతమూలుడు బి) వీరపురుషదత్తుడు సి) ఎహూబల శాంతమూలుడు డి) రుద్రపురుషదత్తుడు
జ: (ఎ)
5. పశుగ్రాసం, వివాహాలపై పన్నులు విధించిన పాలకులు?
ఎ) ఇక్ష్వాకులు బి) విష్ణుకుండినులు సి) చాళుక్యులు డి) కాకతీయులు
జ: (సి)
6. కాకతీయుల కాలంలో వ్యవసాయం మీద విధించిన పన్ను?
ఎ) కోరు బి) పుట్టి సి) సహితి డి) అన్నీ
జ: (డి)
7. కుతుబ్షాహీల కాలం నాటి వర్తక వ్యాపార విశేషాలను ప్రస్తావించిన రచన ఏది?
ఎ) శుకసప్తతి బి) తపతీ సంవరణోపాఖ్యానం సి) సుగ్రీవ విజయం డి) ఏదీకాదు
జ: (ఎ)
8. కాకతీయుల కాలంలో చెరువులను ఏమని పిలిచేవారు?
ఎ) కెరె బి) తటాకం సి) సముద్రం డి) అన్నీ
జ: (డి)
9. 'కేసముద్రం' చెరువును తవ్వించింది ఎవరు?
ఎ) రుద్రదేవుడు బి) మొదటి ప్రోలరాజు సి) గణపతిదేవుడు డి) ప్రతాపరుద్రుడు
జ: (బి)