• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఐరోపా వారి రాక

మాదిరి ప్రశ్నలు
 

1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు?
జ‌: పోర్చుగల్

 

2. భారతదేశంలో డచ్‌వారి తొలి వర్తక స్థావరం?
జ‌: మచిలీపట్నం

 

3. అంబోయినా వధ ఏ దేశాల మధ్య జరిగిన సంఘర్షణ?
జ‌: డచ్, ఇంగ్లండ్

 

4. ఆంగ్లేయులు 'సెయింట్ డేవిడ్ కోట'ను ఎక్కడ నిర్మించారు?
జ‌: కడలూరు

 

5. ఫ్రెంచివారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ‌: ఔరంగజేబ్

 

6. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించినవారు?
జ‌: ఫ్రాంకోయిస్ మార్టిన్

 

7. కింది అంశాలను జతపరచండి.
     i) వాన్‌స్పెల్ట్                               a) ఇంగ్లండ్
     ii) విలియమ్ హాకిన్స్                  b) ఫ్రాన్స్
     iii) డి-ఆల్మడా                            c) నెదర్లాండ్స్
     iv) ఫ్రాంకోయిస్ మార్టిన్                d) పోర్చుగల్
జ‌: i-c, ii-a, iii-d, iv-b

 

8. భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపావాసులు?
జ‌: పోర్చుగల్

 

9. నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు?
జ‌: డి-ఆల్మడా

 

10. భారతదేశంలో మిరప, పొగాకు పంటలను ప్రవేశపెట్టినవారు?
జ‌: పోర్చుగీసులు

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌