ముఖ్యాంశాలు
మాదిరి సమస్యలు
1. ఒక పట్టణంలో 1,55,625 మంది జనాభా ఉన్నారు. వారిలో స్త్రీ, పురుషుల నిష్పత్తి 43 : 40. పురుషుల్లో 24% మంది, స్త్రీలలో 8% మంది పట్టభద్రులు ఉన్నారు. అయితే ఆ పట్టణంలో పట్టభద్రుల సంఖ్య ఎంత?
1) 20450 2) 21450 3) 23450 4) 24450
సాధన: పట్టణ జనాభా = 1,55,625
స్త్రీ, పురుషుల నిష్పత్తి = 43 : 40
సమాధానం: 4
2. ఒక కంపెనీ ఉద్యోగుల్లో 4960 మంది 202021 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించారు. అందులో 69% మంది ఉద్యోగులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మొత్తం ఎంత మంది?
1) 16000 2) 15000 3) 18000 4) 16400
సాధన: కంపెనీలో మొత్తం ఉద్యోగులు = x మంది
పన్ను చెల్లించాల్సిన అవసరం లేనివారు = 69%
పన్ను చెల్లించిన వారు =(100 - 69)% = 31%
x లో 31% మంది = 4960
లేదా
పన్ను చెల్లించే ఉద్యోగులు = 100% - 69% = 4960
= 31% = 4960
మొత్తం ఉద్యోగులు =

సమాధానం: 1
3. 5000 మంది ప్రజలను సర్వేచేయగా వారిలో 60% మంది ప్రజలు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసే వారిలో 32% పోస్టాఫీసులో, 30% మంది బ్యాంక్లో మిగిలిన వారు షేర్లలో పెట్టుబడి పెట్టారు. అయితే షేర్లలో పొదుపు చేసేవారు ఎంత మంది?
1) 1040 2) 1140 3) 1240 4) 1340
సాధన: సర్వేచేసిన ప్రజల సంఖ్య = 5000
సమాధానం: 2
4. ఒక ఉద్యోగి తన వేతనంపై 165% అలవెన్స్లు పొందుతూ రూ.23,850 జీతంగా తీసుకుంటున్నాడు. అయితే అతడి వేతనం ఎంత?
1) రూ.9000 2) రూ.9200
3) రూ.9400 4) రూ.9500
సాధన: ఉద్యోగి వేతనం = రూ. x అనుకోండి
సమాధానం: 1
5. A బరువు B బరువులో 140% ఉంది. C బరువు D బరువులో 90%. D బరువు B బరువుకు రెట్టింపు. A బరువు C బరువులో X% ఉంది. అయితే X విలువ......
లేదా
సమాధానం: 2
6. ఒక విద్యార్థిని కొంత సొమ్ములో


1) రూ.260 2) రూ.280
3) రూ.275 4) రూ.290
సాధన: సొమ్ము విలువ = x అనుకోండి
సమాధానం: 2
7. తేజ తన వేతనంలో 14 శాతాన్ని, గణేష్ తన రాబడిలో 22 శాతాన్ని ఆదా చేస్తున్నారు. తేజ, గణేష్లు సమానమైన జీతం పొందితే, గణేష్ ఆదా చేసిన సొమ్ము విలువ రూ.3080 అయితే తేజ ఆదా చేసే సొమ్ము ఎంత?
1) రూ.1920 2) రూ.1940
3) రూ.1960 4) రూ.2040
సాధన: తేజ, గణేష్లు సమానమైన జీతం పొందుతూ ఉన్నారు.
గణేష్ ఆదా చేసిన సొమ్ము = 22% = రూ.3080
తేజ ఆదా చేసిన సొమ్ము = 14% = ?
సమాధానం 3
8. ఆదాయపు పన్ను 19% పెరగడం వల్ల ఒక ఉద్యోగికి తన నికర ఆదాయంలో 1% తగ్గింది. అయితే ఆదాయపు పన్ను శాతం ఎంత?
1) 5% 2) 6% 3) 8% 4) 9%
సాధన: ఉద్యోగి ఆదాయం = రూ. x అనుకోండి.
ఆదాయపు పన్ను = y% అనుకోండి.
లెక్క ప్రకారం,
సమాధానం 1
అభ్యాస ప్రశ్నలు
1. ఒక కంపెనీలో పనిచేసే 16 మంది ఉద్యోగుల వేతనాల మొత్తం రూ.2,42,400 వారిలో ఒక ఉద్యోగి వేతనం వారందరి సగటు వేతనానికి 120% ఉంటే, ఆ ఉద్యోగి జీతం ఎంత? (రూపాయల్లో)
1) 12120 2) 15150 3) 18180 4) 20200
2. తాజా పండ్లలో 68% నీరు ఉండగా, బాగా ఎండిన వాటిలో ్బ్ట౯్వ ÷౯్యi్మ(్శ 20% మాత్రమే నీరు ఉంటుంది. అయితే 60 కి.గ్రా. తాజా పండ్ల నుంచి ఎండిన తరువాత ఎన్ని కి.గ్రా.ల ఎండిన పండ్లు లభిస్తాయి?
1) 48 కి.గ్రా 2) 52 కి.గ్రా
3) 46 కి.గ్రా 4) 56 కి.గ్రా
సమాధానాలు: 1 - 3 2 - 2