ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి జీవశాస్త్రం పరీక్ష మార్చి 26న జరిగింది. జీవశాస్త్రం పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచి 50 మార్కులకు 30 మార్కుల వచ్చాయి. ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించారు.
ఏపీ పదోతరగతి జీవశాస్త్రం ప్రశ్నపత్రం కోసం క్లిక్ చేయండి.