• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 AP Tenth: ‘ఈనాడు-ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచే ప‌దోత‌ర‌గ‌తి పరీక్షల్లో ప్రశ్నలు!  

 

 

 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌దోత‌ర‌గ‌తి జీవ‌శాస్త్రం పరీక్ష మార్చి 26న జరిగింది. జీవ‌శాస్త్రం పరీక్షలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్‌సైట్‌ అందించిన మోడల్ పేపర్ల నుంచి 50 మార్కులకు 30 మార్కుల వ‌చ్చాయి.  ‘ఈనాడు-ప్రతిభ’ నిపుణులు అన్ని సబ్జెక్టులకు నాలుగు సెట్ల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించారు.

 

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి జీవ‌శాస్త్రం ప్రశ్నపత్రం కోసం క్లిక్‌ చేయండి.

Posted Date : 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం