Post your question

 

    Asked By: షేక్ జావీద్ అక్రమ్

    Ans:

    మీరు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు నిస్సందేహంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ పూర్తవడంతో సర్వీస్‌ కమిషన్‌ ఎడిట్‌ ఆప్షన్‌ను నిలిపివేసింది. మీరు ఎంచుకున్న మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఎలాంటి సమస్యా ఉండదు. నిస్సంకోచంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: అర్జున్

    Ans:

    సిలబస్‌ ఆధారంగా పేపర్‌-1కు సంబంధించి సబ్జెక్టులవారీగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. డిగ్రీ పాసై గ్రూప్‌-2కి ప్రిపేర్‌ అవుతున్నవారికి కూడా ఈ ప్రిపరేషన్‌ ఉపయోగపడుతుంది. అంటే తెలుగు అకాడమీ పుస్తకాలను చదవడం వల్ల ఏకకాలంలో రెండింటికీ ప్రిపేర్‌ కావచ్చు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు తెలంగాణ రాష్ట్రంలో స్థానికత వర్తించదు. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కిందకు వస్తారు.

    Asked By: సునీత

    Ans:

    డీఎస్సీ పరీక్ష రాయడానికి టెట్‌ ఉత్తీర్ణత అనేది కనీస అర్హత. కాబట్టి, మీకు డీఎస్సీ రాయడానికి అవకాశం ఉండదు.

    Asked By: మౌన దాసి

    Ans:

    చాప్టర్ల వారీగా చదివి, ప్రభుత్వ విధానాల వివరాలను గుర్తుపెట్టుకోండి. డేటా మొత్తం బట్టీ పట్టాల్సిన అవసరంలేదు.

    Asked By: దినేష్ గౌడ్

    Ans:

    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ చేసినవారికి జేఎల్‌ఎం పోస్టులకు అర్హత ఉండదు.

    Asked By: బోగి చిరు

    Ans:

    మీకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్, గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. మీరు ఏదైనా ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు సంబంధించి బీఈడీ లాంటివి చేసి ఉంటే గురుకుల్లాల్లో టీచర్‌ పోస్టులకు కూడా అర్హత ఉంటుంది.