డిగ్రీ పూర్తయితే గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు రాసుకోవడానికి కచ్చితంగా అర్హత ఉంటుంది. అయితే నోటిఫికేషన్ సమయానికి ఫలితాలు వచ్చి మార్కుల శాతం తెలిసి ఉండాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయానికి సర్టిఫికెట్ చేతిలో ఉండాలి.
సిలబస్ ఆధారంగా పేపర్-1కు సంబంధించి సబ్జెక్టులవారీగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. డిగ్రీ పాసై గ్రూప్-2కి ప్రిపేర్ అవుతున్నవారికి కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. అంటే తెలుగు అకాడమీ పుస్తకాలను చదవడం వల్ల ఏకకాలంలో రెండింటికీ ప్రిపేర్ కావచ్చు.
 
Do you want to delete your account from Pratibha website?