Post your question

 

    Asked By: శిరీష బూరా

    Ans:

    ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సంబంధిత  సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహనకు మాత్రమే ఉపయోగపడతాయి. మీరు  కచ్చితంగా సబ్జెక్టులవారీగా ప్రామాణిక  పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రిపరేషన్‌ పూర్తవుతుంది.

    Asked By: వినయ్

    Ans:

    ఎస్‌ఐ సిలబస్‌లో కొత్తగా చేర్చిన ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ జాగ్రఫీ కోసం భౌతిక భూగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. తెలుగు  అకాడమీలో ఈ అంశానికి సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి.

    Asked By: పటేల్ నాగేశ్వరరావు

    Ans:

    డేట్‌ ఆఫ్‌ బర్త్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో ప్రయత్నించండి. ఎడిట్‌ అవుతుంది. 

    Asked By: సాయి

    Ans:

    టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఏఈ లేదా సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఈసీఈ బ్రాంచ్‌వారికి అర్హత లేదు. ఈఈఈ బ్రాంచ్‌వారు మాత్రమే అర్హులు.

    Asked By: నీలం

    Ans:

    సబ్జెక్టులవారీగా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవండి. చదివిన అంశాలపై సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోండి. ఆ నోట్స్‌ను ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం ద్వారా బాగా గుర్తుపెట్టుకోవచ్చు.

    Asked By: నవీన్

    Ans:

    కొమురవెల్లి గ్రామం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంటే అదే ప్రాంతంలో స్థానికతను పొందుతారు. కాబట్టి మీరు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తారు.

    Asked By: సతీష్

    Ans:

    విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరగడం వల్ల ఇక్కడే లోకల్‌ అవుతుంది. ఒకటి నుంచి ఆరు వరకు ప్రైవేట్‌ అని పెట్టి నివాస ధ్రువీకరణ సమర్పించండి.

    Asked By: పవన్

    Ans:

    ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఎలాంటి అవకాశం లేదు. రాబోయే నోటిఫికేషన్‌కు ఇప్పటి నుంచి సిద్ధం అవ్వండి.