ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన తుది విడత కౌన్సెలింగ్ జులై 22 నుంచి ప్రారంభం కానుంది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా.........
యూజీ 2024కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జులై 22 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
డిప్లొమా పూర్తిచేసిన వృత్తి నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘బీటెక్లో చేరాలి. కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి. లేదంటే కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ కోర్సులు చదవాలి.
బీటెక్ ఉచితంగా చదువుకుని, సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్నర్స్), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్), హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్-మహిళలు) గ్రూప్-బీ, సీ నాన్గెజిటెడ్....
OTP has been sent to your registered email Id.